Sunday, June 14, 2020

హైడ్రామా.. అనంత జైల్లో ఉండేందుకు జేసీ నిరాకరణ.. కరోనా భయం..

దివాకర్ ట్రావెల్స్ అక్రమాల కేసులో అరెస్టయిన జేసీ ప్రభాకర్‌ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్‌ రెడ్డికి అనంతపురం న్యాయస్థానం 14 రోజుల పాటు రిమాండ్‌ విధించింది. దీంతో పోలీసులు ఆ ఇద్దరిని అనంతపురంలోని రెడ్డిపల్లి జైలుకు తరలించారు. జైలు వద్దకు చేరుకున్న సమయంలో అక్కడ కాస్త హైడ్రామా నడిచింది. జైల్లో ఓ ఖైదీకి కరోనా లక్షణాలు ఉన్నట్టు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YqRO00

0 comments:

Post a Comment