తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అంతకంతకూ విజృంభిస్తున్నాయి. శనివారం(జూన్ 13) రికార్డు స్థాయిలో 253 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా.. 8 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకూ కరోనా కేసులు 4737కి చేరాయి. ఇప్పటివరకూ మొత్తంగా 182 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం 2,203 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UEpYfA
తెలంగాణలో భారీగా నమోదైన కరోనా కేసులు.. మరో 8 మంది మృతి..
Related Posts:
IPL 2021: చిదంబరం స్టేడియం రహస్యాలివే: లయన్స్ డెన్: హైఓల్టేజ్ మ్యాచ్కు అదే ఎందుకు?చెన్నై: ఇండియన్ క్రికెట్ ప్రీమియర్ (ఐపీఎల్) 2021 సీజన్ 14వ ఎడిషన్.. మళ్లీ క్రికెట్ ప్రేమికులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లోబోతోంది. సరిగ్గా అయిదు న… Read More
తెలంగాణలో కరోనా వైరస్ బీభత్సం -కొత్తగా 2055కేసులు, ఒక్కరోజే ఏడుగురు మృతితెలంగాణలో కరోనా వైరస్ జెడ్ స్పీడు వేగంతో వ్యాపిస్తోంది. రోజురోజుకూ కొత్త కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఒకే రోజు నిర్ధారణ అయిన కొత్త కేసుల్లో ఇవాళ మర… Read More
భారత్ నుంచి వెళితే నో ఎంట్రీ -ప్రయాణికులపై న్యూజిలాండ్ నిషేధం -11వ తేదీ సా.4 నుంచి అమలుకొవిడ్-19 విలయనామ సంవత్సరం 2020 రిపీట్ అవుతోందా? అనేంత స్థాయిలో ఈ ఏడాది కూడా కరోనా వైరస్ ఉధృతి మళ్లీ అలజడి రేపుతున్నది. గతేడాది మిగతా దేశాలకంటే ముందుగ… Read More
ఈ సాల కప్ నమ్దే: కింగ్ ఆఫ్ ద క్రికెట్: ఐపీఎల్ ఫీవర్ బిగిన్స్: ఫస్ట్ మ్యాచ్: ఆడేదెవరుచెన్నై: దేశీయ క్రికెట్ టోర్నమెంట్లకు కింగ్లో భావించే ఇండియన్ క్రికెట్ ప్రీమియర్ (ఐపీఎల్) 2021 సీజన్ 14వ ఎడిషన్.. సరిగ్గా అయిదు నెలల్లో ప్రేక్షకులను ప… Read More
maharashtra corona cases : కొనసాగుతున్న మరణ మృదంగం , నిన్న 322 మృతులు ,ఒకే చితిపై 8 మృతదేహాల దహనం !!మహారాష్ట్రలో కరోనా కేసులు ఉదృతంగా పెరుగుతున్నాయి. మరోమారు మహారాష్ట్ర కరోనా మహమ్మారి తో విలవిలలాడుతోంది. మహారాష్ట్రలో కరోనా కట్టడి చెయ్యలేని స్థితికి చ… Read More
0 comments:
Post a Comment