కరోనా వైరస్ సోకిన జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి సతీమణి పద్మ లతా రెడ్డి కూడా కరోనా పాజిటివ్గా తేలింది. ఆమెతో పాటు ముత్తిరెడ్డి గన్మెన్,డ్రైవర్,వంట మనిషికి కూడా కరోనా పాజిటివ్గా నిర్దారణ అయింది. దీంతో వీరిని హోమ్ క్వారెంటైన్లో ఉండాలని వైద్యులు సూచించారు. శుక్రవారం(జూన్ 12) ముత్తిరెడ్డికి కరోనా పాజిటివ్గా తేలడంతో.. ఆయన కుటుంబ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2B02SsV
Sunday, June 14, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment