Wednesday, June 17, 2020

రఘురామకృష్ణంరాజుపై జగన్ సీరియస్- కఠిన చర్యలు తప్పవని ఉమ్మారెడ్డి హెచ్చరిక...

కొన్ని రోజులుగా వైసీపీ అధినేత జగన్ తో పాటు పార్టీ నేతలపై విమర్శలకు దిగుతున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారశైలిపై ఇవాళ పార్టీ అధిష్టానం సీరియస్ గా స్పందించింది. రఘురామకృష్ణంరాజు ఇలాంటి వ్యాఖ్యలు మానుకోకపోతే కఠిన చర్యలు తప్పవని పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు స్ఫష్టం చేశారు. పార్టీ క్రమ శిక్షణ ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమన్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BlfN8P

0 comments:

Post a Comment