కొన్ని రోజులుగా వైసీపీ అధినేత జగన్ తో పాటు పార్టీ నేతలపై విమర్శలకు దిగుతున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారశైలిపై ఇవాళ పార్టీ అధిష్టానం సీరియస్ గా స్పందించింది. రఘురామకృష్ణంరాజు ఇలాంటి వ్యాఖ్యలు మానుకోకపోతే కఠిన చర్యలు తప్పవని పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు స్ఫష్టం చేశారు. పార్టీ క్రమ శిక్షణ ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BlfN8P
రఘురామకృష్ణంరాజుపై జగన్ సీరియస్- కఠిన చర్యలు తప్పవని ఉమ్మారెడ్డి హెచ్చరిక...
Related Posts:
సీఎం కేసీఆర్ చొరవ.. నడిచొచ్చిన పట్టా, చెక్కు.. రైతు కుటుంబంలో ఆనందంమంచిర్యాల : రైతు కుటుంబాన్ని వేధిస్తున్న రెవెన్యూ ఉద్యోగులపై వేటు పడింది. సీఎం కేసీఆర్ రంగంలోకి దిగడంతో గంటల వ్యవధిలో బాధితులకు న్యాయం జరిగింది. సోషల్… Read More
బీజేపీ ఆరోపణలు నిజమన్న మాయావతి.. కాంగ్రెస్పై ధ్వజం.. బీఎస్పీ లెక్కలేంటో?లక్నో : లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి మరోసారి ఝలక్ ఇచ్చారు బీఎస్పీ అధినేత్రి మాయావతి. కాంగ్రెస్ తలకెత్తుకున్న కనీస ఆదాయ పథకంపై బీజేపీ చేస్తున… Read More
నాకు బాంబులు వేయడం తెలుసు..ప్రాణాలు తీస్తా: జర్నలిస్టుపై బాలయ్య విసుర్లుహిందూపూర్: ఆయన సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, గౌతమీపుత్ర శాతకర్ణి. తొడ కొడితే సుమోలు గాల్లోకి లేస్తాయి... ఈల వేస్తే వచ్చే రైలు ఆగిపోతుంది. ఇదంతా రీల్ … Read More
మోడీ చౌకీదార్ గా పనికిరాడు.. కేసీఆర్ ఎమ్మెల్యేల కొనుగోలు కేంద్రాలు పెట్టాడు .. రేణుకా చౌదరి ఫైర్తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ప్రధానంగా ఖమ్మం లోకసభ స్థానం నుండి ఇద్దరు హేమాహేమీల… Read More
కాంగ్రెస్ మునిగిపోయే పడవ .. 2సీట్లతోనే రాష్ట్రాన్ని సాధించారు కేసీఆర్.. ఎన్నికల ప్రచారంలో ఎర్రబెల్లికాంగ్రెస్ పార్టీ మునిగిపోయే పడవ అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ తో వచ్చే ఐదేళ్లలో రాష్ట్రానికి ఒరిగేదేమీ ఉ… Read More
0 comments:
Post a Comment