తమిళనాడులో కలకలం రేపిన పరువు హత్యలో యువతి తండ్రిని మద్రాస్ హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. హత్య కేసులో చిన్నస్వామి నేరం చేయించినట్టు ఆధారాలు లేవని ఎం సత్యనారాయణన్, ఎం నిర్మల్ కుమార్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం పేర్కొన్నది. కానీ దళిత యువకుడు శంకర్ను హతమార్చిన ఐదుగురికి యావజ్జీవ శిక్ష విధించింది. శిక్ష 25 సంవత్సరాల కన్నా తక్కువగా ఉంటుందని తెలిపింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2AZlGbZ
పరువు హత్యపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు: యువతి తండ్రి నిర్దోషి, నిందితులకు యావజ్జీవ శిక్ష..
Related Posts:
చంద్రబాబుకు కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారట ... బెజవాడలో రిటర్న్ గిఫ్ట్ ఫ్లెక్సీలుగత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేసి ఇబ్బంది పెట్టినందుకు సీఎం కేసీఆర్ చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పిన విషయం అందరికీ తెలుసు. ఇక ఆ తర… Read More
అట్లాంటాలో భద్రాద్రి తరహా ఆలయ నిర్మాణం.. సుదర్శన చక్రానికి ప్రత్యేక పూజలు..అమెరికా అట్లాంటాలో భద్రాద్రిలోని సీతారామచంద్రస్వామి వారి ఆలయాన్ని పోలిన రామాలయాన్ని నిర్మించేందుకు రంగం సిద్ధమైంది. అట్లాంటాలోని తెలుగువారంతా కలిసి భద… Read More
అమిత్ షా: స్టాక్ బ్రోకర్ నుంచి షెహన్షా వరకు ఎలా ఎదిగారు..?బీజేపీ మాజీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ప్రధాని మోడీ కేబినెట్లో చివరి నిమిషంలో బెర్తు దక్కించుకున్నారు. ఇక మోడీ-షా ద్వయం అంతకుముందు గుజరాత్ రాష్ట్ర రాజక… Read More
మోడీ కేబినెట్లో ఒడిశా మోడీఢిల్లీ : దేశ రాజకీయాల్లో ఆయనో సంచలనం.. నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనం. ప్రజాసేవకే జీవితం అంకితం చేసిన ఆయన బడుగు బలహీనవర్గాలకు ఆశాజ్యోతి. ఆయనే ప్రతాప్ చ… Read More
మోడీ కేబినెట్లో అత్యధిక మంత్రి పదవులు దక్కిన రాష్ట్రం ఇదే..!నరేంద్ర మోడీ రెండవ సారి దేశ ప్రధానిగా గురువారం ప్రమాణస్వీకారం చేశారు. పలువురు ఎంపీలు కూడా ఆయన కేబినెట్లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక మోడీ క… Read More
0 comments:
Post a Comment