అమరావతి: పాల ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం ప్రముఖ సంస్థ అమూల్తో వ్యూహాత్మక భాగస్వామ్యం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చక్కెర కర్మాగారాలు, పారి పరిశ్రమపై సమీక్షించారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, కన్నబాబు, గౌతమ్ రెడ్డి, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమూల్ భాగస్వామ్యంపై విధివిధానాలు ఖరారు చేయాలని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Zfl3Dt
అమూల్తో ఏపీ సర్కారు ఒప్పందం: అధికారులకు జగన్ ఆదేశాలు
Related Posts:
తెలంగాణలో తొలి కరోనా వైరస్ కేసు... స్పందించిన వైద్య శాఖామంత్రి ఈటెల రాజేందర్నిన్నా మొన్నటి దాకా చైనాను వణికించిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచంలోని పలు దేశాలను వణికిస్తుంది. ఇక తాజాగా అందులో ఇండియా కూడా చేరింది. భారతదేశంలో రెండు … Read More
ఊహించని వివాదంలో నటి చార్మి.. పూరీ ఆఫీసులో కెమెరా ముందు..గతంలో డ్రగ్స్ కేసులో ఇరుక్కుని, చివరికి సిట్ విచారణలో బాధితురాలిగా బయటపడ్డ నటి, నిర్మాత చార్మి కౌర్ మరోసారి ఊహించని వివాదంలో చిక్కుకున్నారు. ప్రస్తుతం… Read More
త్వరలో తెలంగాణా బడ్జెట్ సమావేశాలు .. ఆ ముగ్గురి చుట్టూ ఎమ్మెల్యేల ప్రదక్షిణలుతెలంగాణా రాష్ట్రంలో ఎమ్మెల్యేల తిప్పలు అన్నీ ఇన్నీ కావు . రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాదైనా అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ ఎన్నికలకు ముందు గతంలో ఇచ్చిన… Read More
వైసీపీ ‘గ్రామ వాలంటీర్లు హ్యాట్సాఫ్’: నారా లోకేష్ వివాదాస్పద వ్యాఖ్యలుఅమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా తీవ్రస్థాయిలో విమర్శలు… Read More
ఇంటర్ విద్యార్థిని రాధిక హత్య కేసు ఛేధించిన పోలీసులు: కన్న తండ్రే హంతకుడు!కరీంనగర్: నగరంలో ఇంటర్ విద్యార్థిని రాధిక హత్య కేసును పోలీసులు ఛేదించారు. 21 రోజులపాటు లోతుగా దర్యాప్తు జరిపిన పోలీసులు చివరకు రాధిక హంతకుడ్ని గుర్తిం… Read More
0 comments:
Post a Comment