హైదరాబాద్లో కరోనా వైరస్ సోకిన ఛాతి ఆస్పత్రి హెడ్ నర్సు ఒకరు శుక్రవారం(జూన్ 26) మృతి చెందారు. గాంధీలో చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు. ఈ నెల 30వ తేదీన రిటైర్ కావాల్సిన ఆమె... ఇంతలోనే కరోనాతో ప్రాణాలు కోల్పోవడం కుటుంబంలో విషాదం నింపింది. హెడ్ నర్సుగా ఛాతీ ఆస్పత్రిలో ఆమె కరోనా పేషెంట్లకు చికిత్స అందించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YyKXTm
విషాదం : హైదరాబాద్లో కరోనాతో హెడ్ నర్సు మృతి... 4 రోజుల్లో రిటైర్మెంట్..
Related Posts:
కిస్సా కుర్సీ కా...పల్లెల్లో వికసిస్తున్న గులాబీ..!హైదరాబాద్ : ముందస్తు అసెంబ్లీ ఎన్నికల బంపర్ మెజార్టీతో జోష్ మీదున్న టీఆర్ఎస్.. పంచాయతీ ఎన్నికల్లో అదే పంథా కొనసాగిస్తోంది. తొలి విడత పంచాయతీ ఎలక్షన్లల… Read More
పొత్తుతో పోటు: ఆ పోటును బీజేపీ తట్టుకుంటుందా..?రాజకీయంగా దేశంలో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక స్థానం ఉంది. అక్కడి ప్రజలే దేశ రాజకీయాలను నిర్ణయిస్తారు. ఎందుకంటే దేశంలోని అత్యధిక జనాభా ఉత్తరప్ర… Read More
కధానాయకుడు తో ఓట్లు కురిసేనా : మరి ఆ రెండు సినిమాలు : టిడిపి నేతల్లో కొత్త టెన్షన్..!ఎపిలో ఎన్నికల ముందు సినిమా రాజకీయాలు రంజుగా మారాయి. సంక్రాంతి సినిమాల్లో ఇప్పుడు కధానాయకుడు సినిమాకు రాజకీయ రంగు వద్దనుకున్నా పులిమేస్తున్నారు. … Read More
ఓఎన్జీసీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పోరేషన్ లిమిటెడ్ (ఓఎన్జీసీ) లో పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా అసిస్టెంట్ టెక్న… Read More
ఆ విషయంలో జగన్ ది పచ్చి మోసం.! అందుకే వేరే దారి వెతుక్కున్నానంటున్న ఆది శేషగిరిరావు..!!హైదరాబాద్ : ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపి అద్యక్షడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత వ్యవహార శైలి చాలా భిన్నంగా ఉంటుందని పార్టీలో ఎప్పటిను… Read More
0 comments:
Post a Comment