కరోనా వైరస్ పాజిటివ్ వస్తే చాలు కోవిడ్ -19 ఆస్పత్రిలో అందించే చికిత్సపై పలు అనుమానాలు వస్తున్నాయి. అయితే వార్డులో కూడా ఎక్కువమందిని ఉంచుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీనికితోడు కొన్నిచోట్ల మృతదేహాలను పక్క బెడ్పై పడుకోబెట్టి.. ఇతర రోగులను ఉంచిన విదారకర దృశ్యాలు కనిపిస్తున్నాయి. చెన్నై స్టాన్లీ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో కూడా అచ్చం ఇలాంటి ఘటనే జరిగింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fANMsG
Wednesday, June 17, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment