Friday, June 26, 2020

పెళ్లానికి వాట్సప్ పెట్టాలంటే జగన్ పర్మిషన్ అవసరమా? అచ్చెన్న బాహుబలి: ఇది దేవుడి స్క్రిప్ట్

శ్రీకాకుళం: రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు 151 స్థానాలతో ఘన విజయాన్ని అందించింది.. తమపై కక్ష సాధింపులను చర్యలను తీసుకోవడానికి కాదని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజలను పరిపాలించడానికి అధికారం అప్పగించారే తప్ప ప్రతీకార రాజకీయాలను తీర్చుకోవడానికి కాదని అన్నారు. తమ పార్టీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31l5IUu

0 comments:

Post a Comment