ఈఎస్ఐ కుంభకోణంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అచ్చెన్నాయుడుకి 14 రోజుల రిమాండ్ విధించింది.అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు వైద్యం అందించాలని కూడా కోర్టు ఆదేశించింది. టిడిపి హయాంలో ఈఎస్ఐ మందుల కొనుగోలు అక్రమాలకు సంబంధించి ఆయనపై వచ్చిన ఆరోపణలతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు నాడు మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు ఇచ్చిన సిఫార్సు లెటర్ ఆధారంగా అక్రమాలు జరిగాయని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BYQz0l
అచ్చెన్నాయుడు రిమాండ్ రిపోర్ట్ లో ఏముంది ? ఏసీబీ చెప్పిందేంటి ?
Related Posts:
నేవీలో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలనేవీలో పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా పైలట్, అబ్జర్వర్ పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం 121 పోస్టులను భర్తీ చేయనుం… Read More
నమ్మించాడు, గర్భవతిని చేశాడు.. వరంగల్ జిల్లాలో ప్రేమికురాలి ధర్నావరంగల్ : ప్రేమించానని వెంటబడ్డాడు. నువ్వే సర్వస్వం అంటూ నమ్మించాడు. నీ ప్రేమ కావాలంటూ ఒప్పుకునే వరకు వదిలిపెట్టలేదు. అతడి తీరు చూసి ఆమె కూడా ప్రేమకు … Read More
సర్ అర్థర్ కాటన్ స్ఫూర్తితో పోలవరం పూర్తి: కృష్ణాడెల్టాలో 44 వేల కోట్ల పంట దిగుబడిఅమరావతి: అపర భగీరథునిగా తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మరణీయ స్థానం పొందిన సర్ అర్థర్ కాటన్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళి అ… Read More
జగన్ కాదు బుట్టలో పడటానికి అక్కడ స్టాలిన్ ... కేసీఆర్ ను ఎద్దేవా చేసిన విజయశాంతితెలంగాణా రాములమ్మ , కాంగ్రెస్ పార్టీ నేత విజయశాంతి కేసీఆర్ పై మరోమారు విరుచుకుపడ్డారు . తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆడుతున్నటువంటి ఫెడరల్ ఫ్రంట్ డ్రామ… Read More
మమతపై చర్యలు తీసుకోండి... ఈసీకి ఫిర్యాదు చేసిన బీజేపీ..ఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో బెంగాల్లో హింస చెలరేగడానికి సీఎం మమత బెనర్జీ కారణమని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ మేరకు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది. … Read More
0 comments:
Post a Comment