విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ దుర్ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ మలివిడత విచారణను ప్రారంభించింది. నిన్నటి నుండి విచారణ జరుపుతున్న హైపవర్ కమిటీ ఎల్జీ పాలిమర్స్ కు సంబంధించి వివిధ అంశాలపైన, స్థానిక ప్రజల సమస్యలపైన దృష్టిసారించింది. ఇక మూడురోజులపాటు జరగనున్న విచారణలో మొదటిరోజు పూర్తిగా సాంకేతిక అంశాలపైనే చర్చ జరిగింది. ఇక
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2AM2b6o
విశాఖ గ్యాస్ లీక్ ఘటన హైపవర్ కమిటీ విచారణ ... రెండో రోజు విచారణ సాగుతుందిలా!!
Related Posts:
పెళ్లి అని మభ్యపెట్టి, అదనుచూసి బంగారం ఎత్తుకెళ్లాడునాగోల్ : పెళ్లి చేసుకుంటానని చెప్పి, నగలతో ఊడాయించిన ఓ ప్రబుద్ధుడి ఆటను పోలీసులు కట్టించారు. టెక్నాలజీ ఉపయోగించి నిందితుడిని మొబైల్ ఆధారంగా పట్టుకొన్న… Read More
సీఈసీ మరో సంచలనం : ప్రకాశం జిల్లా ఎస్పీపై బదిలీ వేటు, మంగళగిరి, తాడేపల్లి సీఐపై కూడా,అమరావతి : ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వేళ అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా అధికారులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేస్… Read More
రోడ్డుప్రమాదంలో రమేశ్ రాథోడ్కు గాయాలుఆదిలాబాద్ : మాజీ ఎంపీ, ఆదిలాబాద్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి రమేశ్ రాథోడ్ ప్రమాదానికి గురయ్యారు. ఆదిలాబాద్లో రమేశ్ ప్రయాణిస్తోన్న వాహనం చెట్టును ఢీకొన… Read More
రెచ్చిపోయిన ఎమ్మెల్యే కొడుకు.. కారు పేపర్లు అడిగితే పోలీసునే కొట్టాడు..!లక్నో : ఉత్తరప్రదేశ్ లో ఎమ్మెల్యే కొడుకు రెచ్చిపోయాడు. నా కారునే ఆపుతావా అంటూ పోలీసుపై చేయి చేసుకున్నాడు. ఝాన్సీ జిల్లాలోని గురుసరయ్ ఏరియాలో ఈ ఘటన జరి… Read More
అక్క రూపంలో ఉన్న రాక్షసీ, తమ్ముడిని చంపి మర్మాంగాలను కోసీ తినేసిన అక్కాఅక్క రూపంలో ఉన్న రాక్షసీ, తమ్ముడిని చంపి మర్మాంగాలను కోసీ తినేసిన అక్కా , బ్రెజిల్ లో వింత దారుణ సంఘటన గత గురువారం జరిగింది, మూడనమ్మకాల లేక ,డ్రగ్స్ మ… Read More
0 comments:
Post a Comment