రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో ఓ గృహిణి ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు ముందు ఓ సెల్ఫీ వీడియోను చిత్రీకరించి ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. తన భర్త వేరే అమ్మాయి మోజులో పడి తనను పట్టించుకోకపోవడం,వేధింపులకు గురిచేస్తుండటం వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు వీడియోలో వెల్లడించింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు మోసపోయానని ఆవేదన వ్యక్తం చేసింది. మృతురాలి తల్లిదండ్రులు కూడా తమ బిడ్డ చావుకు అల్లుడే కారణమని ఆరోపిస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BDr199
Friday, June 26, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment