Wednesday, June 17, 2020

చైనాతో పాటు పాకిస్థాన్ కూడా .. నౌగాం సెక్టార్ మీదుగా కాల్పులు.. తిప్పికొట్టిన భారత్

ఒక పక్క చైనా దుశ్చర్యలు , 20 మంది జవాన్ల దారుణ మరణాలు , మరోపక్క కరోనా భయంతో తీవ్రమైన ఆందోళనతో ప్రజలు బ్రతుకు వెళ్ళదీస్తుంటే ఇక ఇదే సమయం అన్నట్టు పాకిస్థాన్ కూడా దాడులకు తెగబడుతుంది. ఒకపక్క చైనాతో లడఖ్ వాస్తవాధీన రేఖ వద్ద తీవ్ర ఘర్షణ కొనసాగుతుంటే ఇప్పుడు ఊహించని పరిణామంగా పాకిస్థాన్ కూడా అక్రమ చొరబాట్లకు సిద్ధపడింది .

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ebn21D

0 comments:

Post a Comment