కరోనా వైరస్ కేసులతో గజ గజ వణుకుతుంటే.. గాంధీ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. వైరస్ లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన రోగి ఒకరు 21 రోజుల తర్వాత శవామై తేలారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై విచారణ జరుపుతున్నామని, ఎంక్వైరీలో నిజ నిజాలు తేలతాయని పోలీసు అధికారులు చెబుతున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dmEzCW
21 రోజుల తర్వాత శవమై తేలి: వైరస్ లక్షణాలతో గాంధీలో చేరిక, తర్వాత మిస్సింగ్, అచేతనంగా..
Related Posts:
బియ్యం బస్తాల్లో లిక్కర్ బాటిల్స్, ఒకటి కాదు రెండు కాదు 371 సీసాలు..ఆంధ్రప్రదేశ్లో మద్యం షాపులను తగ్గించడం, సమయం కుదించడంతో సొమ్ము చేసుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. పొరుగున గల తెలంగాణ రాష్ట్రం నుంచి లిక్కర్ తీస… Read More
ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు: 12వేల మార్క్ దాటాయి, మరో 11 మరణాలు, జిల్లాల వారీగా..అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. టెస్టుల సంఖ్య పెంచుతున్న కొద్దీ.. కేసులు కూడా పెరుగుతుండటం ఆందో… Read More
లోకేష్ సంతకాలు- కేంద్రం అవార్డులు- అయ్యన్న కామెంట్లు....రసవత్తరంగా రాజకీయం...ఏపీలో అచ్చెన్నాయుడు అరెస్ట్ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు రాజకీయాలను హీటెక్కిస్తున్నాయి. అచ్చెన్నను ప్రభుత్వం వేధిస్తోందంటూ నిత్యం విపక్ష నేత చంద్రబ… Read More
Coronavirus: బజాజ్ బైక్ ల ఫ్యాక్టరీలో 140 మందికి కరోనా, ఇద్దరు మృతి, కంపెనీ మాత్రం క్లోజ్ కాదు !న్యూఢిల్లీ/ ఔరంగాబాద్: భారతదేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజు వేల సంఖ్యలో పెరిగిపోతున్నది. భారతదేశంలో కరోనా కట్టడికి లాక్ డౌన్ విధించడంత… Read More
ESI Scam : అచ్చెన్నాయుడు ఎపిసోడ్ లో ఏం జరుగుతుంది.. ఏసీబీ ప్రశ్నల వర్షం .. కీలక సమాచారం రాబట్టారా ?ఏపీ రాజకీయాల్లో దుమారం రేపిన ఈఎస్ఐ స్కామ్ లో మాజీ మంత్రి అచ్చెన్నాయుడుని అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు ఆయన నుండి కీలక సమాచారం రాబట్టారా ? ప్రస్తుతం గు… Read More
0 comments:
Post a Comment