కరోనా వైరస్ కేసులతో గజ గజ వణుకుతుంటే.. గాంధీ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. వైరస్ లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన రోగి ఒకరు 21 రోజుల తర్వాత శవామై తేలారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై విచారణ జరుపుతున్నామని, ఎంక్వైరీలో నిజ నిజాలు తేలతాయని పోలీసు అధికారులు చెబుతున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dmEzCW
21 రోజుల తర్వాత శవమై తేలి: వైరస్ లక్షణాలతో గాంధీలో చేరిక, తర్వాత మిస్సింగ్, అచేతనంగా..
Related Posts:
సావర్కర్ను వ్యతిరేకించే వారు అక్కడ సమయం గడపాలి: సంజయ్ రౌత్ వివాదాస్పద వ్యాఖ్యలుశివసేన ఎంపీ సంజయ్ రౌత్ కొత్త వివాదంకు తెరదీశారు. వీడీ సావర్కర్కు భారతరత్న ఇవ్వడాన్ని ఎవరైన వ్యతిరేకిస్తే అట్టివారు అండమాన్ నికోబార్ జైలులో కొన్ని రోజ… Read More
ఐఏఎస్ అని చెప్పి ఛీటింగ్, మోసపోయిన యువతులు, ఒక్కొక్కరి నుంచి రూ.15 లక్షలు వసూల్పొట్టకూటి కోసం కోటి తిప్పలు అని సామెత ఉంది. పెద్దలు కూడా ఇదే విషయం చెబుతుంటారు. అయితే ఓ ప్రభుత్వ ఉద్యోగి మాత్రం బుద్ది గడ్డి తిన్నాడు. ఔను తాను కలెక్ట… Read More
రాజధాని రైతులకు,విపక్ష నేతలకు పోలీసుల నోటీసులు ... 20న క్యాబినెట్ భేటీ .. చలో అసెంబ్లీ నేపధ్యం..ఆంధ్రప్రదేశ్ లో రాజధానిగా అమరావతిని కొనసాగించాలని నిరసనలు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల ప్రకటనతో అమరావతి రైతులు రాజధానిగా అమరావతినే … Read More
మూడు రాజధానులతో అస్తిరత్వం , భవిష్యత్ తరాల నాశనం : అశోక్ గజపతిరాజుఏపీలో రాజధానిపై టెన్షన్ నెలకొంది. మరో రెండు రోజుల్లో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాజధానిపై తన తుది నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. ఇక ఈ నేపధ్యంలో రాజధాని… Read More
‘అమరావతిని తరలించడం లేదు: తెలంగాణ అప్పు ఓకే.. చంద్రబాబు అప్పు లెక్కేది?’అమరావతి: రాజధాని తరలింపుపై ఆందోళనలు కొనసాగుతున్న వేళ ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతిని ఎవరూ తరలించడం లే… Read More
0 comments:
Post a Comment