కరోనా వైరస్ కేసులతో గజ గజ వణుకుతుంటే.. గాంధీ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. వైరస్ లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన రోగి ఒకరు 21 రోజుల తర్వాత శవామై తేలారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై విచారణ జరుపుతున్నామని, ఎంక్వైరీలో నిజ నిజాలు తేలతాయని పోలీసు అధికారులు చెబుతున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dmEzCW
Saturday, June 20, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment