Tuesday, June 2, 2020

మన రక్తం చల్లబడిపోయింది .. తిరిగి వేడెక్కాలంటే ఆ పని చెయ్యాలి :నాగబాబు

జనసేన నేత మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియా వేదికగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.మెగా బ్రదర్ నాగబాబు ఈ మధ్య నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. మొన్నటికి మొన్న గాడ్సే గురించి ఆయన చేసిన వ్యాఖ్యల దుమారం ఎంతగా సాగిందో తెలిసిందే.. ఆ తర్వాత భారత దేశ కరెన్సీపై వీర యోధుల చిత్రాలు ముద్రించాలన్న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gEc1Yq

Related Posts:

0 comments:

Post a Comment