Friday, June 26, 2020

అమానుషం... కరోనా పేషెంట్ మృతదేహం జేసీబీలో తరలింపు...

శ్రీకాకుళం జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. కరోనా వైరస్ సోకి మృతి చెందిన ఓ వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు నిరాకరించారు. స్థానికులు కూడా ససేమిరా అనడంతో ఆ మృతదేహానికి అధికారులే అంత్యక్రియలు చేశారు. అయితే అమానుషంగా ఆ మృతదేహాన్ని జేసీబీలో తరలించి దహన సంస్కారాలు నిర్వహించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Zb97m5

Related Posts:

0 comments:

Post a Comment