శ్రీకాకుళం జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. కరోనా వైరస్ సోకి మృతి చెందిన ఓ వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు నిరాకరించారు. స్థానికులు కూడా ససేమిరా అనడంతో ఆ మృతదేహానికి అధికారులే అంత్యక్రియలు చేశారు. అయితే అమానుషంగా ఆ మృతదేహాన్ని జేసీబీలో తరలించి దహన సంస్కారాలు నిర్వహించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Zb97m5
అమానుషం... కరోనా పేషెంట్ మృతదేహం జేసీబీలో తరలింపు...
Related Posts:
ఆత్మహత్యలు చేసుకున్నోళ్లు పాస్ కాలేదు.. అంతమందిలో 1,137 మందే పాస్.. ఇంటర్ రీవెరిఫికేషన్ కథహైదరాబాద్ : ఇంటర్మీడియట్ ఫలితాల్లో నెలకొన్న గందరగోళం ఇంకా కొలిక్కి వచ్చినట్లు కనిపించడం లేదు. 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు తుది ఫలితాలు వెల్లడించాలన… Read More
ఖాళీ ఖజానా..పైగా అప్పులు: రూ. 2.58 లక్షల కోట్ల రుణాలు: కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవా?అమరావతి: కొత్తగా ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించబోతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఖాళీ ఖజానా స్వాగతం పలకబోతోంది. అయిదేళ్ల పాటు రాష్ట… Read More
టీడీపీ నేతలపై దాడులు సరి కాదు .. వ్యక్తిగతంగా జగన్ కు సహకరిస్తా ..టీడీపీ మాజీమంత్రి డొక్కావైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీమంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ … Read More
ఊఫ్.. ఊఫ్.. పొగరాయుళ్లకు చెక్..! బహిరంగా ప్రదేశాల్లో పొగ ఊదితే జీవితం మసే..!!హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ 'ధూమపాన రహిత' నగరంగా మారనుంది. బహిరంగ ప్రదేశాల్లో పొగతాగే వారిపై కఠినంగా వ్యవహరించడంతోపాటు అవగాహన సదస్సులు నిర్… Read More
వైఎస్ జగన్ ను కలిసేందుకు వెళ్ళిన నన్నపునేని .. కలవకుండానే వెనుదిరిగిన మహిళా కమీషన్ చైర్ పర్సన్ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. 151 అసెంబ్లీ స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. అన్ని ప్రాంతాల్లోనూ వైసీపీ స… Read More
0 comments:
Post a Comment