గుజరాత్లోని దహేజా పారిశ్రామిక ప్రాంతంలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో దాదాపు 40 మంది కార్మికులు గాయపడ్డారు. ఫ్యాక్టరీ సమీప గ్రామాల ప్రజలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రస్తుతం 10 ఫైర్ ట్రక్కులు అక్కడ మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రమాదం సంభవించిన ఫ్యాక్టరీ వద్ద పొగ దట్టంగా కమ్ముకుపోయింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3duNmDz
కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 40 మందికి గాయాలు...
Related Posts:
కేంద్ర..రాష్ట్ర పెద్దలు అందులో పిహెచ్డి : దిగజారుడు తనం : గుణపాఠం తప్పదు..!కేంద్ర బడ్జెట్ పై వైసిపి అధినేత జగన్ అసంతృప్తి వ్యక్తం చేసారు. నాలుగు నెలలకు ప్రవేశపెట్టే బడ్జెట్లో వరాలు, పథకాలు ప్రవేశపెడుతూ ప్రలోభాల కు దిగడాన… Read More
ఫిబ్రవరి 2019 శ్రీవిళంబి నామ సంవత్సర \"మాఘమాసం\"లో శుభముహూర్తములుగమనిక:- ఈ నెలలో శుభ కార్యక్రమాలకు శుభముహూర్తాలు మొత్తం ఎన్ని ఉన్నాయో అనే విషయంగా సామూహికంగా అందరిని,అన్ని ప్రాంతాల వారిని దృష్టిలో పెట్టుకుని ముహూర్తా… Read More
బడ్జెట్ బాంబే మిఠాయిలా ఉంది, ప్రజలను మోసం చెయ్యడానికి మోడీ డ్రామాలు: సీఎం కుమారస్వామి !బెంగళూరు: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ బాంబే మిఠాయి లాగా ఉందని కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి వ్యంగంగా అన్నారు. ప్రజలను తాత్కాలికం… Read More
స్నేహితుడిని చంపి అతని రక్తం తాగిన పిశాచి ఇతను..ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా..?రష్యాలో దారుణం చోటు చేసుకుంది. నకిలీ సర్టిఫికేట్లు చూపించి డాక్టరుగా ఓ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. కొంతకాలానికి నకిలీ సర్టిఫికేట్లు బయటపడటంతో ఆ వ్యక్… Read More
మందుబాబు లకు లక్కీఛాన్స్: నిరుద్యోగులకు సదవకాశం: ఏపిలో కొత్త ఒరవడి..!మందుబాబులు మద్యం సేవిస్తే డ్రైవింగ్ చేయలేరు. చేస్తే పోలీసుల చేతికి చిక్కాల్సిందే. ఇక, వారికి కొత్త అవకాశం. అదే విధంగా.. నిరుద్యోగులకు సదవకాశం.… Read More
0 comments:
Post a Comment