న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత ప్రధాని నరేంద్ర మోడీని ఈ ఏడాది సెప్టెంబర్లో జరగనున్న అభివృద్ధి చెందిన ఏడు ఆర్థిక వ్యవస్థల కూటమి జీ-7 సదస్సుకు ఆహ్వానించిన విషయం తెలిసిందే. అయితే, ఈ పరిణామం భారత సరిహద్దులో దుశ్చర్యలకు పాల్పడుతున్న చైనాకు కంటగింపుగా మారింది. ప్రధాని మోడీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్: జీ-7కు ఆహ్వానం, కీలక చర్చలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dB6BvC
మోడీకి ట్రంప్ ఫోన్, జీ7 ఆహ్వానం: చైనాకు ఎక్కడో కాలింది, గిరి గీయలేరంటూ అక్కసు
Related Posts:
సీఎం సన్నిహితులకు ఐటీ దెబ్బ..! రెండో రోజు కంటిన్యూ.. 14.6 కోట్లు స్వాధీనంభోపాల్ : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ సన్నిహితులే లక్ష్యంగా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఆదివారం తెల్లవారుజాము 3 గంటలకు మొదలైన సోదాలు కంటిన్యూ అవు… Read More
నేతల కులమతాల ప్రసంగాలు..! ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులుఢిల్లీ : సున్నితమైన కులమతాల అంశాన్ని అడ్డుపెట్టుకుని.. అడ్డదిడ్డంగా ప్రసంగాలు చేసే లీడర్లపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. విచార… Read More
విజయ్ మాల్యాకు షాక్ ఇచ్చిన యూకే హైకోర్టు .. మాల్యా పిటీషన్ కొట్టివేతభారతదేశంలో ఆర్ధిక నేరాలకు పాల్పడి లండన్ లో తలదాచుకుంటున్న నేరగాడు కింగ్ఫిషర్ మాజీ యజమాని విజయ్ మాల్యాకు యూకే న్యాయస్థానం షాక్ ఇచ్చింది .గత సంవత్సరం… Read More
పవన్ వ్యాఖ్యలకు ఆలీ కౌంటర్ .. పవన్ కు పలు ప్రశ్నలను సంధించిన ఆలీరాజమండ్రిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రముఖ నటుడు, వైసీపీ నాయకుడు ఆలీ పైన సంచలనమైన వాఖ్యలు చేశారు . పవన్ వ్యాఖ్యలతో మనస్త… Read More
పవన్ సినిమాల్లోనే హీరో..నేను ప్రపంచానికే హీరోను .. 7 యుద్ధాలు ఆపాను .. పాల్ కామెడీప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఏపీ రాజకీయాల్లో తన మాటలతో సంచలనం సృష్టిస్తున్నారు . ఏపీ ఎన్నికల్లో తన మాటలతో.. చేతలతో కామెడీ చేస్తున్న కేఏ పాల్ దృష్… Read More
0 comments:
Post a Comment