Sunday, June 21, 2020

కరోనా విలయం: భారత్ మరో రికార్డు.. ఒక్కరోజులో 15,412 కొత్త కేసులు.. ఆ ట్యాబ్లెట్‌తో ఊరట లభించేనా?

ఇంకో పది రోజుల్లో అన్ లాక్ 2.0 అమలులోకి రానున్నప్పటికీ దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి కంట్రోల్ లోకి రాలేదు. కొవిడ్-19 కొత్త కేసులకు సంబందించి భారత్ లో మరో రికార్డు నమోదైంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 15,413 మందికి వైరస్ సోకగా, 306 మంది మహమ్మారి కాటుకు బలయ్యారు. కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YigqJy

Related Posts:

0 comments:

Post a Comment