Sunday, June 7, 2020

'10' పరీక్షలపై రేపు తేల్చనున్న కేసీఆర్.. రద్దు చేసి ప్రమోట్ చేస్తారా..?

తెలంగాణలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై సోమవారం( మే 8) ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. హైదరాబాద్ మినహా జిల్లాల్లో పరీక్షలు నిర్వహించాలన్న హైకోర్టు తీర్పు నేపథ్యంలో... పరీక్షలు నిర్వహించాలా.. లేక విద్యార్థులను ప్రమోట్ చేయాలా.. అన్న అంశంపై చర్చించనున్నారు. ఈ మేరకు ప్రగతి భవన్‌లో సోమవారం మధ్యాహ్నం విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3h2FMSX

Related Posts:

0 comments:

Post a Comment