ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా.. తెరవెనుకే ఉండిపోయిన వైఎస్ జగన్.. తండ్రి మరణం తర్వాత రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించడం ప్రారంభించారు. ఆరంభంలో ఓదార్పుయాత్ర చేపట్టినా, ఆ తర్వాత పాదయాత్ర చేపట్టినా జనంతో జగన్ కలిసిపోయే తీరే వేరు. పేదలతో కలిసిపోయి వారిలో ఒకడిగా మాట్లాడుతూ జగన్ ఇచ్చిన హామీలే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fzk4p9
జగన్ ఆప్యాయతకు ఫ్యాన్స్ ఫిదా.. గ్యాస్ లీక్ బాధితుల పరామర్శలో అరుదైన సీన్స్...
Related Posts:
ఉద్యమ పార్టీకి 18 ఏండ్లు..! సాదాసీదాగా ఆవిర్బావ ఉత్సవాలు..!!హైదరాబాద్ : ఉక్కు సంకల్పం లాంటి ఆ ఉద్యమం చరిత్రపుటల్లో శాశ్వత చోటు కల్పించుకుంది. అసాద్యమని అవహేళన చేసిన వారి పట్ల సింహస్వప్నంలా పరిణమించి, తెలంగాణ జ… Read More
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలనేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఈడీపీ సూపర్వైజర్, జూనియర్ అసిస్టెంట్ ప… Read More
సీఈవో పరిధి దాటారు: ఎన్నికల సంఘానికి ఆ హక్కు లేదు: సీఈసీ కి చంద్రబాబు ఘాటు లేఖ..!ఏపిలో ఎన్నికల నాటి నుండి ఎన్నికల సంఘంతో నేరుగా తల పడుతున్న ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా తన అభ్యంతరాలతో నేరుగా కేంద్ర ఎన్నికల కమీషన్ను… Read More
విచక్షణ కోల్పోయిన ప్రభుత్వ టీచర్ ,స్వంత ఇంటికి నిప్పుఆయన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు, పిల్లలు ,భార్యభర్తల మధ్య గోడవలతో తన విచక్షణను కోల్పోయాడు. దీంతో ఇంట్లో ఉన్న బట్టలకు నిప్పంటించాడు. ఇంట్లోనే భార్య, పిల్లలన… Read More
సీజేఐపై కేసులో జస్టిస్ రమణ స్థానంలో జస్టిస్ ఇందూ మల్హోత్రా..ఢిల్లీ : సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్పై లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. త్రిసభ్య ధర్మాసనం నుంచి జస్టిస్ ఎన్వీ రమణ వైదొలగడంతో … Read More
0 comments:
Post a Comment