కరోనా వైరస్ కేసులు పెరగకుండా కరోనా కట్టడి చెయ్యటానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించాయి . ఇక ఇదే సమయంలో చాలా శాఖల వాళ్ళు లాక్ డౌన్ తో ఇళ్లకే పరిమితం అయ్యారు. అత్యవసర విభాగాల ఉద్యోగులు మాత్రం విధులకు హాజరయ్యారు . వైద్యులు, పారిశుధ్య కార్మికులు, పోలీసులు, విద్యుత్ ఉద్యోగులు, సింగరేణి కార్మికులుమాత్రమే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35tqrFB
లాక్ డౌన్ లోనూ బ్యాంకు ఉద్యోగుల సేవలు ... కరెన్సీతో కరోనా వస్తుందేమో అన్న భయాలు
Related Posts:
బస్తీమే సవాల్: టిడిపి ఎమ్మెల్యే వర్సెస్ టిఆర్యస్ ఎమ్మెల్యే: ఓడిపోతే ఇక రాజకీయాలు మాట్లాడను..!తెలంగాణ ఎన్నికల నాటి నుండి టిడిపి -టిఆర్యస్ మధ్య మాటల యుద్దం సాగుతోంది. ఇప్పుడు ఈ రెండు పార్టీల సీనియర్ ఎమ్మెల్యేల మధ్య సవాల్ మొదలైంది. టిడిపి… Read More
మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే: విడాకుల తర్వాత కూడా జెఫ్ బెజోస్ ఆస్తుల విలువ చూస్తే దిమ్మ తిరుగుతుందిఅమెజాన్ వ్యవస్థాపకులు జెఫ్ బెజోస్ తన భార్యకు విడాకులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అయితే తన ఆస్తిలో సగభాగం భార్యకు భరణం కింద ఇవ్వాల్సి ఉంది. దీనిపై ఇప… Read More
అందరి ఓట్లు అడిగాడు, తన ఓటు వేసుకోవడం మరిచాడు: ఆగమైన 'ఆగంరెడ్డి'హైదరాబాద్: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లోను టీఆర్ఎస్ హవా కనిపించింది. ఆ పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థులు ఎక్కువ స్థానాల్లో విజయం సాధించారు. 59 శాతం గెలుపు … Read More
అమ్మకానికి \"హీరా\" ఆస్తులు?.. అధికారుల చోద్యం?.. మరి డిపాజిటర్లు..!హైదరాబాద్ : వందల కోట్ల రూపాయల మేర ప్రజలకు కుచ్చుటోపి పెట్టింది హీరా గ్రూప్. అది చాలదన్నట్లు మరోసారి మోసానికి తెగించిందా? ఆ సంస్థ ఛైర్మన్ నౌహీరా షేక్ జ… Read More
25న టిడిపిలో రాధా : జనసేన లో చేరాలన్న అభిమానులు : జగన్ టిక్కెట్లు అమ్ముకుంటున్నారు ..!వైసిపికి రాజీనామా చేసిన వంగవీటి రాధా ఈ నెల 25న టీడీపీలో చేరనున్నారు. ఈ మేరకు పార్టీ నేతలతో జరిగిన చర్చ లల్లో నిర్ణయానికి వచ్చారు. ముఖ్యమంత్ర… Read More
0 comments:
Post a Comment