లాన్ డౌన్ వల్ల చిక్కుకుపోయిన వలసకూలీలు సొంత రాష్ట్రం వెళ్లేందుకు పెట్టేబెడ సర్దుకుంటున్నారు. ఆయా రాష్ట్రాల్లో ఉన్నవారిని తరలించేందుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే సోమవారం సూరత్లో వలసకూలీల ఆందోళన హింసాత్మకంగా మారింది. తమను వెంటనే స్వస్థలానికి తీసుకెళ్లాలని కోరడంతో.. పోలీసులు లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది. ఇక్కడ వరసగా నాలుగోరోజు ఆందోళన చేయడం విశేషం. సూరత్లో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YuQECk
lockdown:పోలీసులతో వలసకూలీల ఘర్షణ, సొంత రాష్ట్రం వెళతామని పట్టు, లాఠీలకు పనిచెప్పిన ఖాకీలు..
Related Posts:
క్యా సీన్ హై: బాహుబలిగా ట్రంప్: మార్ఫింగ్ వీడియో రీట్వీట్: వైట్హౌస్ కామెంట్.. !న్యూఢిల్లీ: భారత చలన చిత్ర పరిశ్రమలో అయిదేళ్ల పాటు వినిపించిన మూవీ.. బాహుబలి: ది బిగినింగ్..బాహుబలి: ది కన్క్లూజన్. ఆ మాటకొస్తే ప్రపంచవ్యాప్తంగా కూడా… Read More
సిర్పూర్ పేపర్ మిల్లులో ప్రమాదం.. ముగ్గురు కూలీల మృతి..కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ పేపర్ మిల్లులో ఘోర ప్రమాదం జరిగింది. బాయిలర్ నిర్మాణ పనుల్లో భాగంగా పిల్లర్లు తవ్వుతున్న ప్రాంతంలో ఒక్కసారిగ… Read More
హైదరాబాద్లో దారుణం : అనుమానంతో భర్త ఎంతకు తెగించాంటే..వారిద్దరిది పెద్దలు కుదిర్చిన వివాహం. బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చి జీవనం సాగిస్తున్నారు. అంతా సాఫీగా సాగిపోతున్న తరుణంలో.. భార్యపై భర్తకు అనుమానం … Read More
ఘోర రోడ్డు ప్రమాదం : 12 మంది మృతి.. 26 మందికి గాయాలు..గుజరాత్లోని వడోదరాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పద్రా తాలుకాలోని మహువద్-రణు మార్గంలో టెంపో-ట్రక్కు ఢీకొన్న ఘటనలో 12 మంది మృతి చెందారు. ఇందులో ఆరుగు… Read More
ఏపీ నుంచి బెంగళూరు మెట్రోరైలు బోగీల సరఫరా: రూ.855 కోట్ల పెట్టుబడికి చైనా సంస్థ రెడీ:చిత్తూరు: చైనాకు చెందిన అతి పెద్ద రైల్వే బోగీల తయారీ సంస్థ సీఆర్ఆర్సీ నాన్జింగ్ పుజెన్ కార్పొరేషన్ మన రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టబోతోంది. బెంగ… Read More
0 comments:
Post a Comment