చెన్నై: కరోనా వైరస్ (COVID 19) అరికట్టడానికి లాక్ డౌన్ విధించిన సమయంలో తమిళనాడు ప్రభుత్వం పేదలకు ఆహారం అందిస్తున్న అమ్మా క్యాంటిన్ లో పని చేస్తున్న సిబ్బందికి కరోనా వైరస్ సోకిందని వెలుగు చూసింది. అమ్మా క్యాంటిన్ సిబ్బందికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిందని వెలుగు చూడటంతో ఆ క్యాంటిల్ లో ఆహారం సేవించిన వారితో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2z4dTIT
Monday, May 4, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment