బెంగళూరు: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారిని అరికట్టడానికి దేశం మొత్తం లాక్ డౌన్ అమలు చేశారు. పేదలు, కార్మికులు, వలస కూలీలు అన్నమో రామచంద్రా అంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. అయితే కొందరు తాగుబోతులు, మందు బాబులు బ్రాందీ, విస్కీ, బీరు, వైన్ అంటూ వాటికోసం వెంపర్లాడుతున్నారు. మందు బాబులకు గుడ్ న్యూస్ చెబుతూ కర్ణాటక ప్రభుత్వం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VWHcG8
lockdown: తాగుబోతులకు గుడ్ న్యూస్, షరతులు, ఫస్ట్ బ్రాందీ షాపులు తియ్యండి, తరువాత చూద్దాం !
Related Posts:
జగన్ పై సోము వీర్రాజు ‘అయోధ్య’ అస్త్రం - తొలిసారి కన్నాతో భోజనం - బీజేపీలోకి గంటా శ్రీనివాసరావు?పదవి చేపట్టి పట్టుమని 10 రోజులైనా తిరక్కముందే, కరోనాను సైతం లెక్క చేయకుండా వరుస భేటీలు, సమావేశాలతో బిజీ అయిపోయారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ సోము వీర్రా… Read More
మరో 15 రోజులు ఉండి ఉంటే... ఆ అదృష్టానికి నోచుకోకుండానే... కంటతడి పెట్టించేలా కోపైలట్ విషాదం...కోళీకోడ్ విమాన ప్రమాదం చాలా కుటుంబాల్లో విషాదం నింపింది. మృతుల్లో ఒకరైన కోపైలట్ అఖిలేష్ కుమార్ మృతితో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. … Read More
కొడుకు ఫ్రెండ్ తో రొమాన్స్: బెడ్ రూమ్ లో ప్రియుడితో భార్యను నగ్నంగా చూసిన భర్త, స్పాట్ లో లేపేశాడుచెన్నై/ నాగర్ కోవిల్: కొడుకు ఫ్రెండ్ తో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ విచ్చలవిడిగా తయారైయ్యింది. విషయం తెలుసుకున్న భర్త మందలించినా ఆమె మాత్రం మాట వినల… Read More
మామతో కోడలు వివాహేతర సంబంధం.. కొడుకికీ తెలియడంతో.. తండ్రిని, తర్వాత భార్యను..కలికాలం అంటే ఇదే మరీ. మంచి చెడు కాదు.. వావి వరసలు కూడా లేకుండా పోతున్నాయి. వివాహేతర సంబంధాలతో కుటుంబాలు విచ్చిన్నమవుతున్నాయి. అయితే సూర్యాపేట జిల్లాలో… Read More
చంద్రబాబుది మొసలి కన్నీరు... రాజధానిపై స్వార్ధంతోనే కుట్రలు .. మంత్రి అవంతి ఫైర్టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి అవంతి శ్రీనివాస్ నిప్పులు చెరిగారు. చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతి విషయంలో రాద్ధాంతం చేస్తున్నారని,మొసలి కన్… Read More
0 comments:
Post a Comment