ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ పార్టీ ఫైరయ్యింది. లాక్ డౌన్పై ఎలాంటి విధానం అవలంభిస్తున్నారో తెలియజేయాలని కోరింది. మూడో విడత లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో.. మొత్తంగా ఎప్పుడు తీసివేస్తారో తెలియజేయాలని కోరారు. దీనిపై 130 కోట్ల మందికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ప్రధానిని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KWqPCY
lockdown ఎప్పుడు మొత్తం తీసేస్తారు, ప్రధాని మోడీకి కాంగ్రెస్ పార్టీ ప్రశ్న..
Related Posts:
PSLV - C45 ప్రయోగానికి సర్వం సిద్ధం.. కాసేపట్లో నింగిలోకి..!శ్రీహరికోట : వరుస విజయాల భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో.. మరో ప్రయోగానికి సిద్ధమైంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోట షార్ స్పేస్ సెంటర్ నుంచి మరో అంతరి… Read More
లోకసభ ఎన్నికలు 2019: కరీంనగర్ నియోజకవర్గం గురించి తెలుసుకోండితెలంగాణలోని లోక్సభ నియోజకవర్గాలలో కరీంనగర్ పార్లమెంటరీ స్థానానికి ప్రత్యేకత ఉంది. ఎం.సత్యనారాయణ, జువ్వాడి చొక్కారావు, సిహెచ్ విద్యాసాగర్ రావు (ప్రస్త… Read More
లోకసభ ఎన్నికలు 2019: సికింద్రాబాద్ నియోజకవర్గం గురించి తెలుసుకోండితెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలలో సికింద్రాబాద్ ఒకటి. ఈ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థి ఒక్కసారి మాత్రమే గెలిచారు. అది మినహాయించి, 1957 ను… Read More
చంద్రబాబు అధికారంలోకి రావాలి: వంగవీటి రాధా శ్రీయాగం : వైసిపి నేతలకు పోటీగా..!వైసిపిని వీడి టిడిపిలో చేరిన వంగవీటి రాధాకృష్ణ రాజకీయంగానే కాదు..ఆధ్యాత్మికంగానూ ముఖ్యమంత్రికి మద్దతుగా నిలుస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల ప్రచా… Read More
కర్ణాటకలో బీజేపీకి 17 ఎంపీ సీట్లు, సీఎం కొడుకు కు షాక్, సుమలత హవా, వీడీపీ సర్వే, యూపీలో!బెంగళూరు: కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్- జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వానికి లోక్ సభ ఎన్నికల్లో ఊహించని షాక్ ఎదురుకానుందని తెలిసింది. లోక్ సభ ఎ… Read More
0 comments:
Post a Comment