Saturday, May 2, 2020

నీళ్ల సంబురం.. రంగనాయక సాగర్ కాలువలో ఈత కొట్టిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే,ఎంపీ..

కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను తరలించి నిల్వ చేసే రంగనాయక సాగర్‌ ప్రాజెక్టును ఇటీవలే మంత్రులు హరీశ్ రావు,కేటీఆర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలో ఉన్న ఈ ప్రాజెక్టులో శనివారం(మే 2) మరో కీలక ఘట్టం చోటు చేసుకుంది. ప్రాజెక్టులో నిల్వ చేసిన నీటిని ప్రధాన కుడి,ఎడమ కాలువల ద్వారా మంత్రి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YsRzTM

0 comments:

Post a Comment