Wednesday, May 27, 2020

సెబీలో 147 ఆఫీసర్ పోస్టులకు అప్లయ్ చేయండి

సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 31 జూలై 2020. సంస్థ పేరు: సెక్యూరిటీస్ మరియు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36CoXJC

Related Posts:

0 comments:

Post a Comment