జెనీవా: కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆయ దేశ ప్రభుత్వాలు పలు జాగ్రత్త చర్యలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగానే ముందుగా వ్యక్తిగత పరిశుభ్రత ఆ తర్వాత పరిసరాల శుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. పరిసరాల శుభ్రత విషయంకు సంబంధించి రోడ్లను క్రిమిసంహారక మందుతో పిచికారి చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల కరోనావైరస్ను చంపలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2X4kLOL
Sunday, May 17, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment