న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా ప్రస్తుతం అమల్లో ఉన్న 14 రోజుల మూడోదశ లాక్డౌన్ ఆదివారం నాటితో ముగియబోతోన్న వేళ..మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే అత్యధిక పాజిటివ్ కేసులను నమోదవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో.. మహారాష్ట్ర ప్రభుత్వం ఓ అడుగు ముందుకేసింది. ఈ నెల 31వ తేదీ వరకు లాక్డౌన్ పొడిగించింది. ఈ మేరకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Tb907S
మే 31 వరకూ అక్కడ లాక్డౌన్ పొడిగింపు: చేయి దాటిపోయినట్టే: రోజూ వందల్లో పాజిటివ్ కేసులు
Related Posts:
చంద్రబాబును విమర్శించే స్థాయి కాదు.. విజయసాయిపై చినరాజప్ప ఫైర్వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై మాజీమంత్రి చినరాజప్ప ఫైరయ్యారు. చంద్రబాబు నాయుడిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. బాబును విమర్శించే స్థాయి … Read More
కోటి దాటేసింది దేవుడా, టాప్ 5 రాష్ట్రాల్లో ఆంధ్రా, సేఫ్ లో తెలంగాణ, ఐదు రాష్ట్రాలు పక్కపక్కనే, గోవిందా గోవింద!బెంగళూరు/ అమరావతి/ చెన్నై: భారతదేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కోటి దాటిపోవడంతో ప్రజలు షాక్ అయ్యారు. భారతదేశంలో శుక్రవారం అర్దరాత్రి వరకు 1, 00, 04,… Read More
Shigella:వణికిస్తున్న కొత్త బ్యాక్టీరియా...పిల్లలు జాగ్రత్త.. ఆహారం తాగు నీరు నుంచే..!కోజికోడ్: కరోనావైరస్ దేశాన్ని కుదిపేస్తుండగానే మరో కొత్త బ్యాక్టీరియాతో ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ప్రస్తుతం దేశంలోని చాలామంది ఈ కొత్త ప్రాణ… Read More
అజిత్ దోవల్ కుమారుడికి కాంగ్రెస్ సీనియర్ నేత క్షమాపణలు... కారణమిదే...కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కుమారుడు వివేక్ దోవల్కి క్షమాపణలు చెప్పారు.జైరాం రమేశ్ క్షమాపణను అంగీకరించిన… Read More
బెంగాల్లో అమిత్షా సమరశంఖం- బీజేపీకి 200 సీట్లని జోస్యం- సువేందు చేరికపశ్చిమబెంగాల్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల కోసం కేంద్ర హోంమంత్రి అమిత్షా ఇవాళ సమరశంఖం పూరించారు. ఎన్నికల్లో గెలవాలంటే అధికార తృణమూల్ కాంగ్రెస్పై … Read More
0 comments:
Post a Comment