తెలంగాణ రాష్ట్రంలో నియంత్రిత పద్దతిలో సమగ్ర వ్యవసాయ విధానానికి ప్రణాళికలు రూపొందించినట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఇకనుంచి రైతులు ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు శాస్త్రీయ పద్దతిలో నియంత్రిత విధానంలో వ్యవసాయం చేయాలని సూచించారు. తద్వారా వ్యవసాయం లాభసాటిగా మారి రైతులకు మేలు జరుగుతుందన్నారు. గతంలో మాదిరిగా ఇష్టారీతిన పంటలు వేసి నష్టపోవద్దన్నారు. ప్రభుత్వం రూపొందించిన సమగ్ర
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36aLFs6
తెలంగాణలో కొత్త అగ్రికల్చర్ పాలసీ ఇదే.. రైతులు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు..
Related Posts:
బెజవాడ దుర్గ గుడి ఫ్లైఓవర్పై లోడ్ టెస్టింగ్... నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు....బెజవాడ దుర్గ గుడి ఫ్లైఓవర్ సామర్థ్య పరీక్షలను అధికారులు గురువారం మధ్యాహ్నం ప్రారంభించారు. నేటి (అగస్టు 13) నుంచి అగస్టు 15వ తేదీ సాయంత్రం వరకూ లోడ్ ట… Read More
ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం- జస్టిస్ ఈశ్వరయ్యపై సుప్రీం మాజీ న్యాయమూర్తితో విచారణ..ఏపీ న్యాయవ్యవస్ధలో తీవ్ర కలకలం రేపుతున్న జస్టిస్ ఈశ్వరయ్య వ్యవహారంపై ఇవాళ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. న్యాయవ్యవస్ధపై జస్టిస్ ఈశ్వరయ్య చేశారని చెబు… Read More
ఇళ్ళస్థలాల పంపిణీకి ఆ భూములు ఇవ్వొద్దు ..ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. పేదలకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేయాలని శతవిధాలా ప్రయత్నం చేస్తున్న ఏపీ ప్రభుత్వానికి అడుగడుగునా న్యాయప… Read More
కాంగ్రెస్ లో కుమ్ములాట: రేవంత్ రెడ్డిపై వీహెచ్ ఫైర్..రీజన్ ఇదేనా !!తెలంగాణ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నా,ఆ సమస్యలపై పోరాటం పక్కనపెట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులకు వారిలో వారు ఘర్షణ పడటం మానుకోవడం లేదు. ప్రజాస్వామ్యం ఎక్… Read More
మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు కరోనా - హైకోర్టుకు లేఖ రాయనున్న రమేష్ ఆస్పత్రి...అమరావతి : ఈఎస్ఐ స్కాంలో అరెస్ట్ అయి ప్రస్తుతం గుంటూరు రమేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుకు కరోనా పాజిటివ… Read More
0 comments:
Post a Comment