Sunday, May 10, 2020

నాటి చంద్రబాబు చర్యల ఫలితమే: వైజాగ్ గ్యాస్ లీకేజీ ఘటనపై మంత్రి ధర్మాన ఆగ్రహం

అమరావతి: విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనపై అధికార, ప్రతిపక్షాల మధ్య పరస్పర విమర్శల దాడి కొనసాగుతోంది. అధికార పార్టీ నిర్లక్ష్యం కారణమంటూ టీడీపీ విమర్శిస్తుండగా.. ప్రతిపక్ష పాపమేనంటూ వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది. తాజాగా ఏపీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ ఈ ఘటనపై స్పందించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dyj8zq

Related Posts:

0 comments:

Post a Comment