అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో మెరుపు నిర్ణయాన్ని తీసుకున్నారు. మౌఖికంగా ఆయన ఆదేశాలను జారీ చేసిన మూడోరోజే ఉత్తర్వులు అమల్లోకి వచ్చేశాయి. ఆదివారం సెలవురోజైనప్పటికీ.. వెనుకాడలేదు. ఉత్తర్వులు వెలువడేలా చర్యలు తీసుకున్నారు. విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో విష వాయువు వెలువడిన ఘటనలో మృతుల కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్గ్రేషియోను ప్రకటించిన మరుసటి రోజే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WiYcGH
పాలనలో మెరుపు వేగం: యాక్షన్లోకి దిగిన జగన్ సర్కార్: జిల్లాల్లో ఇక ముగ్గురు జేసీలు: పోలవరానికి ఐఎఎస్
Related Posts:
BSNL కస్టమర్లకు గుడ్ న్యూస్: మరో కొత్త ప్లాన్కు శ్రీకారం.. రూ.100లోపు ..!మీరు ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ వినియోగదారులా..? బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ సిమ్ వినియోగిస్తున్నారా.. అలాంటి కస్టమర్లకు బీఎస్ఎన్ఎల్ సరికొత్త… Read More
తిరుమల శేషాచలం అడవుల్లో రెచ్చిపోతున్న ఎర్రచందనం స్మగ్లర్లు ..టాస్క్ఫోర్స్ పోలీసులపై దాడితిరుమల శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. ఒక పక్క దేశం కరోనాతో కల్లలోలంగా మారుతున్నా స్మగ్లర్లు మాత్రం తమ దందా ఆపటం లేదు. తమ పంధా… Read More
లైంగిక వేధింపులు ఆరోపణలు: సియోల్ మేయర్ ఆత్మహత్య, క్షమించాలంటూ నోట్సియోల్: లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో దక్షిణ కొరియా రాజధాని సియోల్ మేయర్ పార్క్-వోన్-సూన్(64) ఆత్మహత్యకు పాల్పడ్డారు. తనపై లైంగిక ఆరోపణలు వచ్చిన మర… Read More
వర్తమానం లేదు.. భవిష్యత్తు లేదు.. చరిత్ర పుస్తకంలో చిరిగిన కాగితం చంద్రబాబు : విజయసాయి వ్యంగ్యంటీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ పై సోషల్ మీడియాలో విజయ సాయి రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చంద్రబ… Read More
Coronavirus: మనోళ్ళు మేధావులు, వజ్రాలతో మాస్క్ లు, కరోనాకు బంగారు అంటే భయమా ? ఎవడి పిచ్చి !న్యూఢిల్లీ/సూరత్: ఎవడి పిచ్చి వాడికి ఆనందం అని పెద్దలు ఓ సామెత చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా చిన్న పిల్లాడితో సహ ఎవ్వరిని అడిగినా కరోనా వైరస్ అంటే ఏమిటి… Read More
0 comments:
Post a Comment