అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో మెరుపు నిర్ణయాన్ని తీసుకున్నారు. మౌఖికంగా ఆయన ఆదేశాలను జారీ చేసిన మూడోరోజే ఉత్తర్వులు అమల్లోకి వచ్చేశాయి. ఆదివారం సెలవురోజైనప్పటికీ.. వెనుకాడలేదు. ఉత్తర్వులు వెలువడేలా చర్యలు తీసుకున్నారు. విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో విష వాయువు వెలువడిన ఘటనలో మృతుల కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్గ్రేషియోను ప్రకటించిన మరుసటి రోజే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WiYcGH
పాలనలో మెరుపు వేగం: యాక్షన్లోకి దిగిన జగన్ సర్కార్: జిల్లాల్లో ఇక ముగ్గురు జేసీలు: పోలవరానికి ఐఎఎస్
Related Posts:
టీఆర్ఎస్లోకి రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుడు... హుజురాబాద్ ఉపఎన్నికవేళ మారుతున్న రాజకీయం...టీపీసీసీ చీఫ్ పదవి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికే ఖాయమని ప్రచారం జరుగుతున్న వేళ ఊహించని పరిణామం చోటు చేసుకుంది. రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుడు,కాంగ్రెస్… Read More
తాడేపల్లిలో దారుణం: కాబోయే భర్తను కట్టేసి యువతిపై గ్యాంగ్రేప్, సీఎం నివాసానికి సమీపంలోనే ఘోరంఅమరావతి: గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సీతానగరం పుష్కర ఘాట్ల వద్ద నదీ తీరంలో సేదతీరుతున్న ఓ జంట(త్వరలో వివాహం చేసుకోబోతున… Read More
ప్రభుత్వంలో పదవులు ఇప్పిస్తానని... సీఎం కేసీఆర్ కార్యదర్శి పేరుతో మోసాలు...తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యదర్శినని చెప్పుకుంటూ మాయ మాటలతో వసూళ్లకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం పేషిలో కార్… Read More
జగన్ కు రఘురామ అభినందనలు : మాట తప్పరు..మడమ తిప్పరనే నమ్మకం : సీఎంను ఇరకాటంలో పెట్టేలా...!!వైసీపీ రెబల్ ఎంపీ రఘురామరాజు ఏపీ సీఎం జగన్ కు లేఖలు కొనసాగుతున్నాయి. తాజా గా రాసిన లేఖలో రఘురామ రాజు ముఖ్యమంత్రికి మండలిలో పూర్తి మెజార్టీ సాధించినందు… Read More
నిరుద్యోగంలో దక్షిణాదిలోనే ఏపీ టాప్... వైసీపీ మోసపూరిత హామీలతో రోడ్ల మీదకు యువత : చంద్రబాబుఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగం పెరిగిపోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ నిరుద్యోగం ఉందన్నారు. సుమా… Read More
0 comments:
Post a Comment