Friday, May 22, 2020

పాక్ అరాచకాలు: ఆర్తనాదాలు చేస్తున్నా.. హిందువుల బస్తీని నేలమట్టం చేశారు

ఇస్లామాబాద్: మైనార్టీలైన హిందువులపై పాకిస్థాన్ తన అరాచకాలను కొనసాగిస్తూనే ఉంది. కరోనా మహమ్మారి పడకుండా ప్రజలంతా తమ ఇళ్లలోనే ఉండాలని ప్రపంచ దేశాలు తమ ప్రజలకు చెబుతుంటే.. పాకిస్థాన్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. పెళ్లైన మూడో రోజే వధువుకు కరోనా పాజిటివ్: వరుడు సహా కుటుంబసభ్యులంతా క్వారంటైన్లోకి హిందువులు నివాసం ఉంటున్న బస్తీ మొత్తాన్ని నేలమట్టం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Xm2kVD

Related Posts:

0 comments:

Post a Comment