Friday, May 22, 2020

పోలీసులకు చేతులెత్తి మొక్కిన ఎంపీ గోరంట్ల మాధవ్ .. ఎందుకో తెలుసా

కరోనా కట్టడి కోసం యుద్ధం చేస్తున్న క్రమంలో చాలామంది లాక్ డౌన్ నిబంధనలను ఇష్టారాజ్యంగా ఉల్లంఘించారు . ఇక దీంతో పోలీసులు లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి బయటకు వచ్చిన వారి వాహనాలు సీజ్ చేశారు. ఇక పోలీసులు సీజ్ చేసిన వాహనాలు ఎండకు ఎండుతున్నాయి. వానకు తడుస్తున్నాయి. ఇక అవి నడపకుండా పక్కన పడెయ్యటంతో కదులుతాయా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36m5E7r

Related Posts:

0 comments:

Post a Comment