Tuesday, May 5, 2020

భారత్ ఓ ఆదర్శవంతమైన దేశం..! అలీన దేశాల శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ ఉద్ఘాటన..!!

ఢిల్లీ/హైదరాబాద్ : అత్యంత క్లిష్ట సమయంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిన భారత దేశ పౌరులు తమ ఉన్నత పరిపక్వతను చాటుకున్నారని దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ అభివర్ణించారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో ఇతర ప్రపంచ దేశాలకు భారత దేశం ఆదర్శంగా నిలిచిందని అన్నారు. వేగంగా అభివృధ్ది చెందుతున్న దేశంగా, స్వేఛ్చాయుత ప్రజాస్వామ్యం, క్రమశిక్షణ, నిర్ణయాత్మకత,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3c94fmJ

Related Posts:

0 comments:

Post a Comment