Saturday, May 16, 2020

హైదరాబాద్లో కొంప ముంచిన ఓ బర్త్ డే పార్టీ ... ఒకే అపార్ట్ మెంట్ లో 23 మందికి కరోనా

హైదరాబాద్ లో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తుంది .కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వం నెత్తి, నోరు కొట్టుకుని చెప్పినా సామాజిక దూరం పాటించకపోవటం ఒక అపార్ట్ మెంట్ వాసుల కొంప ముంచింది. ఏకంగా 23మంది కరోనా బాధితులుగా మారిన పరిస్థితి నెలకొంది.. కరోనా ప్రభావిత దేశాల్లో 11వ స్థానంలో భారత్ ..కేసుల్లో చైనాను దాటేసిన ఇండియా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zE6HTX

Related Posts:

0 comments:

Post a Comment