Friday, May 29, 2020

సిగ్గుంటే రాజీనామా చేయాలి: జగన్‌ను టార్గెట్ చేసిన టీడీపీ బీజేపీ: అప్పీల్‌కు వెళ్లొద్దంటూ

అమరావతి: రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో హైకోర్టులో వ్యతిరేక తీర్పు రావడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన సారథ్యాన్ని వహిస్తోన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రత్యర్థుల విమర్శలకు టార్గెట్‌గా మారింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవి నుంచి నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను తొలగించడం, ఆ వెంటనే మద్రాస్ హైకోర్టు మాజీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XeEVGM

Related Posts:

0 comments:

Post a Comment