ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులకు సంబంధించి వైసీపీ ప్రభుత్వం లెక్కల్ని దాచిపెడుతోందన్న ప్రతిపక్ష టీడీపీ.. కేంద్ర బృందం పర్యటనపైనా సంచలన వ్యాఖ్యలు చేసింది. సీఎం జగన్ దాచిపెడుతోన్న వాస్తవాల్ని నిగ్గుతీయడానికే కేంద్ర బృందం సోమవారం(మే4న) ఏపీలో పర్యటించబోతున్నట్లు ఆ పార్టీ చెప్పింది. అయితే టీడీపీ విమర్శల్లో ఇసుమంతైనా నిజం లేదని, కరోనా నివారణకు సంబంధించిన అన్ని విషయాల్లో ఏపీనే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35pCZhr
కరోనా: చంద్రబాబుకు శాశ్వత లాక్డౌన్.. దుమ్మురేపుతోన్న సీఎం జగన్.. అన్నింటా ఏపీనే టాపన్న ఎంపీ..
Related Posts:
జగన్కు అరుదైన గౌరవం ..ఏపీలో కాదు తెలంగాణలో: అక్కడే దక్కిన తొలి అవకాశం: కేసీఆర్ నిర్ణయం..!ఏపీ ముఖ్యమంత్రి జగన్కు అరుదైన గౌరవం దక్కనుంది. ఏపీలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి మూడు వారాలు అయింది. అయితే, ఏపీలో కాకుండా ఆ అవకాశం త… Read More
సిక్కింలో పొంగి ప్రవహిస్తున్న తీస్తానది...ప్రమాద హెచ్చరికలను జారీ చేసిన ప్రభుత్వంసిక్కిం రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలకు తీస్తానది పొంగి ప్రవహిస్తుండటంతో అధికారులు వరదలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వాన… Read More
బెంగాల్లో వలసల పర్వం : బీజేపీలోకి టీఎంసీ ఎమ్మెల్యే, 12 మంది కౌన్సిలర్లుకోల్కతా : పశ్చిమ బెంగాల్లో కూడా వలసల పర్వం కొనసాగుతుంది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి నేతలు క్యూ కడుతున్నారు. ఇటీవల ముగ్గురు ఎంపీలు, 50… Read More
టీవీ9 రవిప్రకాశ్ బెయిల్పై వాడీ వేడీగా వాదనలు .. తీర్పుపై సర్వత్రా ఉత్కంఠహైదరాబాద్ : టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ బెయిల్ పిటిషన్పై మంగళవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం .. తీర్పును రెండువారాలప… Read More
14యెళ్ల విచారణ...14యెళ్ల జైలు శిక్ష...అయోధ్య దాడి కేసులో 4గురికి శిక్షఅయోధ్య రామమందిరం వివాద స్థలం వద్ద జరిగిన కాల్పులు ఘటన జరిగిన నిందితులకు ప్రయాగ్రాజ్ ప్రత్యేక కోర్టు శిక్షలు ఖారారు చేసింది. దాడి జరిగిన 14 సంవత్సరాల … Read More
0 comments:
Post a Comment