శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్లో తరచూ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతోన్న ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబా నడ్డి విరిగింది. ఈ ఉగ్రవాద సంస్థకు చెందిన టాప్ కమాండర్ను మనదేశ ఆర్మీ జవాన్లు మట్టుబెట్టారు. ఆదివారం ఉదయం జమ్మూ కాశ్మీర్లోని హంద్వారా జిల్లాలో చోటు చేసుకున్న ఎన్కౌంటర్ సందర్భంగా లష్కరే టాప్ కమాండర్ మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. కాశ్మీర్లోయలో పెద్ద
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fepgOK
లష్కరే తొయిబా నడ్డి విరిచిన ఆర్మీ: ఎన్కౌంటర్లో టాప్ కమాండర్ హతం: పాక్ నుంచి వచ్చి మకాం..!
Related Posts:
కమలం వర్సెస్ ఎంఐఎం.. మద్యలో కమలాసన్..! తీవ్ర హెచ్చరికలు జార చేసిన కాషాయ పార్టీ..!కరీం నగర్/హైదరాబాద్ : తెలంగాణలో రాజకీయాలు మారిపోతున్నాయి. ఎంఐఎం వ్యాఖ్యలకు తీవ్రంగా స్పందిస్తోంది కమలం పార్టీ. రాజకీయంగా ఎలాంటి కామెంట్ చేసినా వెంటనే … Read More
సరదా కోసం ఆకతాయి చేసిన కొంటె పని..! ఇమ్రాన్ ఖాన్ కు బీజేపీ సభ్యత్వం ఇచ్చిన తుంటరి..!!గుజరాత్/హైదరాబాద్: కొందరు తుంటరిగా చేసే పనులు పెద్ద వివాదాలను రాజేస్తాయి. ఆ ఏముందిలే సరదాగా చేద్దామనుకుంటే అది కాస్తా దేశ వ్యాప్తంగా సంచలనం అవుతుంది. … Read More
సినిమా స్టైల్లో వచ్చారు.. గన్నులతో బెదిరించి బ్యాంకు దోచారు..!రాంచీ : సమాజంలో జరుగుతున్న సంఘటనల ఆధారంగా సినిమాలు తీస్తున్నారా. సినిమా సన్నివేశాలను చూసి దొంగలు రెచ్చిపోతున్నారా. ఇలాంటి ప్రశ్నలకు రెండోది సమాధానంగా … Read More
ఉన్నావో భాదితురాలీ ప్రమాదంలో బీజేపీ ఎమ్మెల్యేపై హత్యకేసు నమోదుఉన్నావో అత్యాచార భాదితురాలి కారు ప్రమాదం కేసు కీలక మలుపు తిరిగింది. సంఘటన జరిగిన తర్వాత ప్రాధమిక సమాచారాన్ని బట్టి సాధరణ ప్రమాదంగా ప్రకటించిన పోలీసులు… Read More
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ప్రియాంకే న్యాయం చేస్తుంది..! పంజాబ్ సీఎం సంచలన వ్యాఖ్యలు..!!న్యూఢిల్లీ/హైదరాబాద్ : ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ బాద్యతలు తన వల్ల కాదని ప్రియాంకా గాంధీ చెప్పుకొస్తున్నప్పటికి ఆమె పేరునే ప్రతిపాదిస్తున్నారు నాయకులు… Read More
0 comments:
Post a Comment