Sunday, May 3, 2020

లష్కరే తొయిబా నడ్డి విరిచిన ఆర్మీ: ఎన్‌కౌంటర్‌లో టాప్ కమాండర్ హతం: పాక్ నుంచి వచ్చి మకాం..!

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లో తరచూ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతోన్న ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబా నడ్డి విరిగింది. ఈ ఉగ్రవాద సంస్థకు చెందిన టాప్ కమాండర్‌ను మనదేశ ఆర్మీ జవాన్లు మట్టుబెట్టారు. ఆదివారం ఉదయం జమ్మూ కాశ్మీర్‌లోని హంద్వారా జిల్లాలో చోటు చేసుకున్న ఎన్‌కౌంటర్ సందర్భంగా లష్కరే టాప్ కమాండర్ మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. కాశ్మీర్‌లోయలో పెద్ద

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fepgOK

Related Posts:

0 comments:

Post a Comment