కరోనా లాక్డౌన్ కాలంలో వలస కూలీల వెతలు అందరినీ కంటతడిపెట్టిస్తున్నాయి. వాళ్ల సమస్యల్ని పట్టించుకోవడంలేదన్న విమర్శలకు మోదీ సర్కార్ సమాధానమిచ్చింది. కేంద్రం ప్రకటించిన రూ.20లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీలో భాగంగా వలస కూలీలకు కల్పిస్తోన్న ప్రయోజనాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ప్రకటించారు. అయితే గతంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చేసిన సూచనలనే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ww4ZNh
Thursday, May 14, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment