అమరావతి: ఏపీలో రైతులకు శుక్రవారం పండగ రోజు కానుంది. ఏపీ ప్రభుత్వం 49 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.5,500 వైయస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకం కింద జమచేయనుంది. ఇది తొలి విడతగా జమచేయనుంది. ఎస్సీ ఎస్టీ, బీసీ ఇతర మైనార్టీ వర్గాల రైతులకు లబ్ధి చేకూరనుంది. ఖరీఫ్ సీజన్కు ముందు ఈ డబ్బులు తమ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WxCAXi
Thursday, May 14, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment