న్యూఢిల్లీ: కరోనా లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. దేశ వ్యాప్తంగా 10, 12వ తరగతి పరీక్షల నిర్వహణకు అనుమతిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఆయా పరీక్షలను నిర్వహించుకునేందుకు లాక్ డౌన్ నుంచి మినహాయింపులు ఇస్తున్నట్లు వెల్లడించారు. సీబీఎస్ఈ 10 పరీక్షలు జులై 1 నుంచి, 12 పరీక్ష జులై
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36g0JVz
10, 12 పరీక్షలు నిర్వహించుకోండి, కానీ..: కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన
Related Posts:
Vote: కోవిడ్ రోగులకు చాన్స్, తమిళ తంబీల ఓటు దెబ్బ, వాళ్లకు రాత్రి వరకు, డాన్ పీపీఇ కిట్లు!చెన్న/పుదుచ్చేరి: ఓటు హక్కు ఎంత పవర్ ఫుల్ అనే విషయం అందరికి తెలిసిందే. ప్రతిఒక్క పౌరుడి చేతిలో ఓటు అనేది వజ్రాయుధం లాంటిది అనే మనం ప్రత్యేకంగా చెప్పనవ… Read More
భారత్ లో కరోనా ఉధృతి .. 97 వేలకు చేరువగా కొత్త కేసులు , 446 మరణాలుభారతదేశంలో కరోనా మహమ్మారి పంజా విసురుతూనే ఉంది . రోజురోజుకీ పెరుగుతున్న కేసులతో భారత దేశంలో పరిస్థితి దారుణంగా తయారయింది. నిన్నటికి నిన్న లక్షకుపైగా న… Read More
viral video: తలపతి స్ట్రాంగ్ మెసేజ్ -సైకిల్పై వచ్చి ఓటేసిన విజయ్ -ఫ్యాన్స్పై పోలీసుల లాఠీచార్జ్తన సినిమాల్లోనే కాదు, వీలు చిక్కిన ప్రతిసారి కేంద్రంలోని మోదీ సర్కారు తీరును ఎండగట్టేందుకు వెనుకాడరు తమిళ నటుడు విజయ్. గతంలో కేంద్ర సంస్థలకు టార్గెటైన… Read More
తమిళ ఎన్నికల సిత్రాలు- సెల్ఫీకి ఎగబడ్డ అభిమాని- సెల్ఫోన్ లాక్కున్న హీరో అజిత్తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జోరుగా కొనసాగుతోంది. చెన్నైలో తమిళ సినీ పరిశ్రమకు చెందిన పలువురు హీరోలు, హీరోయిన్లు, ఇతర ప్రముఖులు ఓటు హక్కు వినియోగ… Read More
అన్నను చూసి, తమ్ముడ్ని కావాలన్న అమ్మాయి .. తమ్ముడూ రెడీ, పెళ్లి కోసం విశాఖలో దారుణంఓ పెళ్లి సంబంధం అన్నదమ్ముల మధ్య గొడవకి కారణం అవడమే కాదు, ఏకంగా తమ్ముడిని అన్న హత్య చేసేదాకా తీసుకు వచ్చింది. కొడుకుకు పెళ్లి చేయాలని భావించిన తల్లిదండ… Read More
0 comments:
Post a Comment