బీహర్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్.. దాదాపు అన్నీ మహగడ్ బందన్ వైపు మొగ్గుచూపుతున్నాయి. లేదంటే హంగ్ ఏర్పడుతోందని చెబుతున్నాయి. కూటమి- ఎన్డీఏ మధ్య 5 నుంచి 10 సీట్ల తేడా మాత్రమే కనిపిస్తోంది. అయితే టీవీ-9 భారత్ వర్ష్ పోల్స్ లెక్కగట్టింది. ఈ సర్వే కూడా కాంగ్రెస్ కూటమికి మొగ్గుచూపడం ప్రాధాన్యం సంతరించుకుంది. మహగడ్ బందన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38mUa6S
Bihar Exit Polls 2020: టీవీ-9 భారత్ వర్ష్ కూడా.. కూటమికే మెజార్టీ సీట్లు, రెండోస్థానంలో ఎన్డీఏ
Related Posts:
జై అమరావతి..రాజధాని ఇక్కడే ఉండాలి: విశాఖకు వ్యతిరేకం కాదు: అండగా ఉంటాం.. చంద్రబాబు హామీ!టీడీపీ అధినేత చంద్రబాబు..జై అమరావతి అంటూ నినదించారు. అమరావతి రైతులకు అండగా నిలుస్తామని ప్రకటించారు. రాజధానిగా అమరావతి కొనసాగించే వరకూ పోరాటం చేస్తామని… Read More
సీఏఏ నిరసన: మృతి చెందిన ఇద్దరికి రూ. 10 లక్షల పరిహారం ప్రకటించిన యడ్యూరప్పబెంగళూరు: పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీలను వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కర్ణాటక రాష్ట్రంలోని నిరసన ప్రదర్… Read More
ఇద్దరు ప్రియులు... ఒక భర్త... ! అడ్డువస్తున్నాడని హత్యాయత్నం చేసిన భార్య..!!మానష్యుల్లో మానవత్వం కరువుతుంది. ఆధునిక సమాజంలో హత్యలు నేరాలు చేయడమే లక్ష్యంగా స్త్రీలు , పురుష తేడా లేకుండా కొనసాగుతున్నాయి. మనుషుల అవసరాల్లో ఆడ, మగ … Read More
ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని గోకుతున్నారు: అమరావతి రాజధానికి..కమలానందభారతి మద్దతురాజధానికి శంకుస్థాపన జరిగినరోజే అమరావతి ప్రాంతంలో అమరాంబికా పరమేశ్వరి అమ్మవారు వెలిసినట్లుగా భావించాలని, రాజధాని నిర్మాణాన్ని ఎవరూ అడ్డుకోలేరని హిందూ … Read More
అవమానించారంటూ... విమానం దిగని ఎంపీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్... 45ని\" ఆలస్యం..!!వివాదస్పద భోపాల్ బీజేపీ ఎంపీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ తాను ప్రయాణిస్తున్న విమానంలో నుండి దిగనంటూ ఎయిర్పోర్టు అధికారులకు చమటలు పట్టించారు. తానో ఎంపీ అని … Read More
0 comments:
Post a Comment