కరోనా మహమ్మారి కారణంగా ఆర్థిక వ్యవస్థలు కుదేలైపోతున్న తరుణంలో తెలంగాణ ఐటీ శాఖ అరుదైన ఘనత సాధించింది. ఐటీ, ఐటీ ఆధారిత ఎగుమతుల్లో మరోసారి సత్తా చాటుకుంది. వరుసగా ఐదోసారి దేశంలోనే ఫస్ట్ ర్యాంకులో నిలిచింది. ఈ ఏడాదికి గాను ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ 17.93 శాతం వృద్ధి రేటు సాధించింది. ఈ మేరకు ఐటీ వార్షిక
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Tu1LrU
శభాష్ కేటీఆర్.. కరోనాలోనూ సాధించావ్.. ఐటీ ఎగుమతుల్లో 18శాతం వృద్ధి.. సీఎం కేసీఆర్ దిల్ ఖుష్
Related Posts:
కరోనా వైరస్ ను జయించిన వియాత్నాం ? బాధితులకు కోవిడ్ 19 నుండి ఉపశమనంప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతున్న సమయంలో, వియాత్నాం దేశంలో మాత్రం కరోనా అద్భుతం సృష్టించింది .మొత్తం 16 మంది కరోనా వైరస్ సోకిన రో… Read More
నార్తర్న్ కోల్ఫీల్డ్స్లో సర్వేయర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్నార్తర్న్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 95 మైనింగ్ సిర్దార్, సర్వేయర్ పోస్టులను భ… Read More
హవ్వా.. రెచ్చగొట్టి, విద్వేషపూరిత ప్రసంగాలు చేసి.. శాంతి ర్యాలీలో పాల్గొన్న కపిల్ మిశ్రాఈశాన్య ఢిల్లీ రణరంగంగా మారేందుకు కొందరు నేతల విద్వేషపూరిత ప్రసంగాలే కారణం. అందులో ముందువరసలో నిలిచేది బీజేపీ నేత కపిల్ మిశ్రా. చాంద్బాగ్ చౌక్లో పౌరస… Read More
ఢిల్లీ హింస .. జస్టిస్ మురళీధర్ బదిలీపై రగడ .. మాజీ సీజేఐ బాలకృష్ణన్ ఏమన్నారంటేఢిల్లీ హింస నేపధ్యంలో ముగ్గురు బిజెపి నాయకుల విద్వేష ప్రసంగాలకు వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో ఢిల్లీ పోలీసులు విఫలమైనందుకు జస్టిస్ మురళీధర్ నేతృత్… Read More
కేజ్రీవాల్ సర్కార్పై చిదంబరం గుస్సా: కన్హయ్య కుమార్పై దేశద్రోహ కేసు విచారణపై మండిపాటు..జేఎన్యూ మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్పై ఇదివరకు నమోదైన దేశద్రోహం కేసును అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం విచారించడాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేం… Read More
0 comments:
Post a Comment