తిరుమల తిరుపతి దేవస్థానంకు సంబంధించిన ఆస్తుల వివాదం గంటగంటకు ఓ మలుపు తీసుకుంటోంది. నిరర్థక ఆస్తుల పేరుతో టీటీడీ భూములను విక్రయించాలని భావించిన బోర్డుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి వస్తున్నాయి. ఇటు వెంకన్న భక్తుల నుంచే కాకుండా అటు విపక్షాలు, ఆధ్యాత్మిక గురువులు సైతం టీటీడీ బోర్డు నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TCwxPf
టీటీడీ ఆస్తుల వేలంపై వెనక్కు తగ్గిన బోర్డు.. ఆ స్వామీజీ వేసిన మంత్రం ఫలించిందా..?
Related Posts:
సీఎం జగన్ దెబ్బకు నిమ్మగడ్డ హడల్.. ఇంకా నిగ్గు తేలాల్సినవి మూడు.. విజయసాయిపై క్రిమినల్ కేసులంటూ..చూడబోతే తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో వాస్తు మార్పులు సీఎం జగన్ కు కొద్దిగా కలిసొచ్చినట్లున్నాయి. చాలా కాలంగా అధికార పార్టీకి తలనొప్పిగా మారిన ‘నిమ్మగడ్డ … Read More
60 ఏళ్ల వృద్దురాలిపై కాల్పులు, గల్లీలో రెండు రౌండ్ల ఫైరింగ్, వీడియో తీయడంలో బిజీగా ఉన్న జనం..సమాజ పోకడో ఏంటో కానీ మనుషుల్లో మార్పు వస్తోంది. కొందరు వీధుల్లోకి వచ్చి తుపాకులతో ఫైర్ చేసే సిచుయేషన్ వచ్చింది. అయితే ఆ సమీపంలో ఉన్న మరికొందరు కాపాడే … Read More
ఆ విమానాశ్రయంలో కరోనా పరీక్షలు .. 10 నిముషాల్లోనే రిపోర్టులుప్రముఖ విమానయాన సంస్థ ఎమిరేట్స్ కరోనా విషయంలో ఒక అడుగు ముందుకేసింది . ఇక విమానాశ్రయంలోనే ప్రయాణికుల కోసం కరోనా పరీక్షల సదుపాయాన్ని ప్రారంభించింది. దుబ… Read More
coronavirus:68 మంది డిశ్చార్జ్, 10 లక్షల పీపీఈ కిట్లు, ఎన్ 95 మాస్క్లు, మరో 2 ల్యాబ్ల్లో పరీక్షలుకరోనా వైరస్ను కలిసికట్టుగా ఎదుర్కొందామని తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కోరారు. వైరస్ సోకిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందజేస్తున్నామని… Read More
కరోనావైరస్ వూహాన్ ల్యాబ్లోనే సృష్టించారా?: డబ్ల్యూహెచ్ఓ ఏం చెప్పిందంటే.? ఇది చైనా మాటబీజింగ్: కరోనావైరస్(కొవిడ్-19) అంటే ప్రపంచంలో ఎవరికైనా చైనానే గుర్తొస్తుంది. ఎందుకంటే ఇది చైనాలోని వూహాన్ నగరంలో పుట్టిన వైరస్ కాబట్టి. అయితే, ఆ వైరస్… Read More
0 comments:
Post a Comment