తిరుమల తిరుపతి దేవస్థానంకు సంబంధించిన ఆస్తుల వివాదం గంటగంటకు ఓ మలుపు తీసుకుంటోంది. నిరర్థక ఆస్తుల పేరుతో టీటీడీ భూములను విక్రయించాలని భావించిన బోర్డుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి వస్తున్నాయి. ఇటు వెంకన్న భక్తుల నుంచే కాకుండా అటు విపక్షాలు, ఆధ్యాత్మిక గురువులు సైతం టీటీడీ బోర్డు నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TCwxPf
టీటీడీ ఆస్తుల వేలంపై వెనక్కు తగ్గిన బోర్డు.. ఆ స్వామీజీ వేసిన మంత్రం ఫలించిందా..?
Related Posts:
Coronavirus:బెంగళూరులో మరో రెండు కరోనా కేసులు, మొత్తం 13, US, Spain యువతి !బెంగళూరు: కరోనా వైరస్ (COVID 19 ప్రపంచ వ్యాప్తంగా మరణమృదంగం మోగిస్తోంది. కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య లక్షా 97 వేల మందికి చేరింది. ఇప్పటికే కరోనా… Read More
కరోనా శక్తి సామర్థ్యాలపై రీసెర్చ్: గాలిలో గంటలు, ఉపరితలంపై రోజులు, ఏం తేలింది?వాషింగ్టన్: ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా కరోనా ప్రభావమే కనిపిస్తోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్ వేగంగా వ్యాపిస్తుండటంతో ప్రపంచ దేశాలన్నీ ఆందోళన చెందుతు… Read More
హార్ట్ టచింగ్ : కరోనా ఎఫెక్ట్.. ఇదీ ఓ డాక్టర్ భార్య ఆవేదన..కరోనా వైరస్ మానవ సంబంధాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. తల్లుల నుంచి బిడ్డలను,భార్యల నుంచి భర్తలను వేరుచేయాల్సిన అనివార్య స్థితిని కల్పిస్తోంది. ఈ నే… Read More
కరోనా అలర్ట్ : సోషల్ డిస్టెన్స్ తప్పనిసరి.. కీలక ఆదేశాలు.. అసలేంటిది..?కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా 'సోషల్ డిస్టెన్స్' పాటించాలని ప్రభుత్వాలు,వైద్యులు సూచిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో ఉన్… Read More
కరోనా కల్లోలం .. తగ్గాలని తెలుగు రాష్ట్రాల్లో యాగాలు,యజ్ఞాలుకరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతున్న నేపధ్యంలో కరోనా వైరస్ ను కంట్రోల్ చెయ్యటానికి అటు ప్రభుత్వాలు నడుం బిగించాయి. దేశ వ్యాప్తంగా హెల్త్ ఎమర్జె… Read More
0 comments:
Post a Comment