న్యూఢిల్లీ: విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను తిరిగి తీసుకొచ్చేందుకు నడుపుతున్న ప్రత్యేక విమానాల్లో మధ్య సీటును ఖాళీగా వదిలివేయాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇప్పటి వరకు బుకింగ్ చేసుకున్న విమానాలు మినహా.. జూన్ 6 నుంచి ఆ అంతర్జాతీయ విమానాల్లో మధ్య సీటు ఖాళీగా ఉండాల్సిందేనని తేల్చి చెప్పింది. ప్రజల ఆరోగ్యం ముఖ్యమా? ఎయిర్లైన్స్దా?: ‘మధ్య సీటు’పై కడిగిపారేసిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Xs1jvp
జూన్ 6 నుంచి ప్రత్యేక విమానాల్లో ‘మధ్య సీటు’ ఖాళీగానే ఉండాలి: సుప్రీంకోర్టు
Related Posts:
మధ్యప్రదేశ్ హైకోర్టులో ఉద్యోగాలు: లా క్లర్క్ పోస్టులకు అప్లయ్ చేయండిమధ్య ప్రదేశ్ హైకోర్టు పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా లా క్లర్క్ కమ్ రీసెర్చ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయను… Read More
తాగుబోతు, భార్య మీద అనుమానం, తల నరికి ఐదు కిలో మీటర్లు, ఆగ్రాలో కలకలం!ఆగ్రా: కుటుంబ సమస్యలు, భార్య అక్రమ సంబంధం సాగిస్తోందని అనుమానం పెంచుకున్నాడు భర్త. భార్యతో గొడవ పెట్టుకున్న భర్త ఆమె తల, మొండెం వేరు చేసి ఐదు కిలో మీట… Read More
లాంగ్ మార్చ్ చేసినా ప్రభుత్వం దిగి రాలేదు: జగన్ సర్కార్ పై గవర్నర్ కు పవన్ కల్యాణ్ ఫిర్యాదువిజయవాడ: రాష్ట్రంలో నెలకొన్న ఇసుక కొరత వ్యవహారం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై చేసిన వ్యాఖ్యల తీవ్రత పంచా… Read More
మీరు మూడు పెళ్లిళ్లు చేసుకోండి: భయపడను..గొడవపడదాం అంటే రెఢీ : సీఎం జగన్ పై పవన్ ఫైర్..!ముఖ్యమంత్రి జగన్ పైన జనసేన అధినేత పవన్ కళ్యాన్ తీవ్రంగా మండిపడ్డారు. తన పైన వ్యక్తిగతంగా మాట్లాడుతున్న సీఎం తాను వైసీపీ నేతను కాదని..రాష్ట్ర ముఖ్యమంత్… Read More
బీజేపీకి రూ. 700 కోట్ల విరాళాలు: ఆ ఒక్క సంస్థ నుంచే భారీగా..న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలకు విద్యాసంస్థలు, పరిశ్రమలు, సంస్థల నుంచి భారీగా విరాళాలు అందుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్రంలో అధికార భారతీయ జనతా … Read More
0 comments:
Post a Comment