న్యూఢిల్లీ: విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను తిరిగి తీసుకొచ్చేందుకు నడుపుతున్న ప్రత్యేక విమానాల్లో మధ్య సీటును ఖాళీగా వదిలివేయాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇప్పటి వరకు బుకింగ్ చేసుకున్న విమానాలు మినహా.. జూన్ 6 నుంచి ఆ అంతర్జాతీయ విమానాల్లో మధ్య సీటు ఖాళీగా ఉండాల్సిందేనని తేల్చి చెప్పింది. ప్రజల ఆరోగ్యం ముఖ్యమా? ఎయిర్లైన్స్దా?: ‘మధ్య సీటు’పై కడిగిపారేసిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Xs1jvp
Monday, May 25, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment