హైదరాబాద్/అమరావతి: టీటీడీ ఆస్తుల విక్రయంపై టీడీపీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్, టీటీడీ మాజీ ఈవో, ఏపీ ప్రభుత్వ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు తీవ్రంగా స్పందించారు. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆస్తుల విక్రయాలు, తిరుమల శ్రీవారి లడ్డూలు బహిరంగ మార్కెట్లో అమ్మకం సరికాదని ఐవైఆర్ కృష్ణారావు వ్యాఖ్యానించారు. ఈ తరహా చర్యలు అర్థం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WXIv8d
Monday, May 25, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment