కరోనా వైరస్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటోన్న పేదలు, వలసకూలీలను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కోరారు. నగదును నేరుగా వారి ఖాతాల్లో జమచేయడం వల్ల వారికి ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. లాక్ డౌన్ వల్ల పేదలు, కూలీల పరిస్థితి దయనీయంగా మారిందని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. శనివారం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dSnnWM
పేదలు, వలసకూలీల ఖాతాల్లో నగదు జమచేయండి, కేంద్రానికి రాహుల్ సూచన
Related Posts:
స్పెషల్ ట్రైన్స్ : వేసవిలో 68 ప్రత్యేక రైళ్లను నడపనున్న దక్షిణమధ్య రైల్వేసికింద్రాబాద్ : వేసవికాలంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణమధ్య రైల్వే 68 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు తెలింపింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల… Read More
ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో గాలం.. లక్షల్లో వసూలు.. కటకటాల్లో నిందితులుహైదరాబాద్ : నిరుద్యోగుల ఆశల్ని సొమ్ము చేసుకుంటున్నారు కొందరు మోసగాళ్లు. ఉద్యోగాల వేటలో ఉన్న యువతను ముగ్గులోకి దించుతూ లక్షల్లో దోచుకుంటున్నారు. తాజాగా… Read More
బస్తీ, గల్లీ 'బచ్చే గ్యాంగ్' లపై పోలీస్ నజర్.. మత్తులో రెచ్చిపోతున్న యువతకు చెక్హైదరాబాద్ : కొందరు యువకులు మంచికన్నా చెడువైపే ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. సినిమాల ప్రభావమో లేదంటే అందివచ్చిన టెక్నాలజీ కారణమో తెలియదు గానీ మానసిక ప్… Read More
వైఎస్ఆర్ సీపీ లోక్ సభ అభ్యర్థులు వీరేనా?..21 స్థానాలపై స్పష్టతఅమరావతిః ఎన్నికల ముంగిట్లో రాష్ట్రంలో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కళకళలాడుతోంది. భారీగా చేరికలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల నోటిఫి… Read More
ఐటీ గ్రిడ్ చంద్రబాబుదే, ఎన్నికల తర్వాత మళ్లీ హైదరాబాదుకే ఏపీ సీఎం: తలసానిహైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శనివారం నిప్పులు చెరిగారు. ఏపీ ఎన్నికలకు కేసీఆర్ డబ… Read More
0 comments:
Post a Comment