హైదరాబాదు: ఓ వైపు కరోనా మంట మరో వైపు అధిక ఉష్ణోగ్రతలతో బెంబేలెత్తిపోతున్న తెలంగాణ ప్రజలకు ఈ వార్త కాస్త ఊరట కలిగిస్తుంది. తెలంగాణ రైతాంగానికి కూడా ఇది మంచి శుభవార్తే అవుతుంది. తెలంగాణలో జూన్ రెండో వారంలో నైరుతీ రుతుపవనాలు ప్రవేశిస్తాయని కేంద్ర వాతావరణ శాఖ తెలిపింది. కేరళను జూన్ 5 నాటికి తాకుతాయని నిపుణులు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bJthYQ
Saturday, May 16, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment